ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖoడిస్తున్నాం

ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖoడిస్తున్నాం బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి.. ప్రోత్సహించిన జిల్లా మంత్రిని మరియు పోలీసులపై చర్యలు తీసుకోవాలి… శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ నాయకులు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు…

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుక

సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ‘ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని విప్రో సర్కిల్…

75వ స్వాతంత్ర భారత వజ్రత్సవలలో భాగంగా

75వ స్వాతంత్ర భారత వజ్రత్సవలలో భాగంగా“సామూహిక జాతీయ గీతఆలాపన” కార్యక్రమం కూకట్ పల్లిలోని Y జంక్షన్ వద్ద సైబరాబాద్ పోలీస్ కమిష్నరెట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ఒక్క కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి డివిజన్…

ముదిరాజ్ సంఘం మహిళా అధ్యక్షురాలు కలకుంట్ల స్వాతి

బాలానగర్ డివిజన్ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక కావడం సందర్భంగా నూతన అధ్యకుడు రవి ముదిరాజ్ మరియు ముదిరాజ్ సంఘం మహిళా అధ్యక్షురాలు కలకుంట్ల స్వాతి బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ…

లస్మన్నపల్లిలో సామూహిక జాతీయ గీతాలాప చేసిన సర్పంచ్ కాయిత రాములు

లస్మన్నపల్లిలో సామూహిక జాతీయ గీతాలాప చేసిన సర్పంచ్ కాయిత రాములు సాక్షిత సైదాపూర్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ /స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు గ్రామపంచాయతీ ఆవరణలో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. గ్రామపంచాయతీ…

దళిత  బంధు వ్యాపార కేంద్రాల ప్రారంభం

దళిత  బంధు వ్యాపార కేంద్రాల ప్రారంభం డిప్యూటీ  స్పీకర్ పద్మారావు గౌడ్ సహకారంతో   దళిత బంధు పధకంలో భాగంగా   శ్రీమతి లలితమ్మ చిలకలగూడ లో     ఏర్పాటు చేసుకున్న ఎంబ్రాయిడరీ దుస్తుల కేంద్రాన్ని   తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

స్వాతంత్ర వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం

స్వాతంత్ర వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం సాక్షిత : సికింద్రాబాద్ లో సందడిగా జరిగింది. అడ్డగుట్ట లో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ అద్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య…

సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కూకట్పల్లి డి.ఐ ఎస్.ఆంజనేయులు , ఎస్.ఐ టీ.శంకర్ మరియు విద్యార్థులు

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సర్కిల్ వద్ద…

తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు సూర్య ప్రకాష్ రెడ్డి అకాల మరణం

తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు సూర్య ప్రకాష్ రెడ్డి అకాల మరణం తీరనిలోటునివాళులు అర్పించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు,ప్రధాన కార్యదర్శి విజయరాజు , జర్నలిస్ట్ లు హైదరాబాద్, తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు,…

గూడెం మహిపాల్ రెడ్డి,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యములో పటాన్చెరు లోని పోలీస్ స్టేషన్ పక్కన గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యములో పటాన్చెరు లోని పోలీస్ స్టేషన్ పక్కన గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE