75వ స్వాతంత్ర భారత వజ్రత్సవలలో భాగంగా

Spread the love

75వ స్వాతంత్ర భారత వజ్రత్సవలలో భాగంగా
“సామూహిక జాతీయ గీతఆలాపన” కార్యక్రమం కూకట్ పల్లిలోని Y జంక్షన్ వద్ద సైబరాబాద్ పోలీస్ కమిష్నరెట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ఒక్క కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి డివిజన్ నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి జాతీయ గీతఆలాపన చేశారు..
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు కూకట్ పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు తెరాసా పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు మరియు GHMC అధికారులు పాల్గొనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page