ముదిరాజ్ సంఘం మహిళా అధ్యక్షురాలు కలకుంట్ల స్వాతి

Spread the love

బాలానగర్ డివిజన్ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక కావడం సందర్భంగా నూతన అధ్యకుడు రవి ముదిరాజ్ మరియు ముదిరాజ్ సంఘం మహిళా అధ్యక్షురాలు కలకుంట్ల స్వాతి బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ వారికి శాలువాతో సన్మానించి సంఘం అభివృద్ధి కి తోడుపడాలని సూచించారు…
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం కూకట్ పల్లి నియోజకవర్గం చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్,బాలానగర్ డివిజన్ ముదిరాజ్ సంఘం చైర్మన్ దేవేందర్ ముదిరాజ్ తో పాటు సంఘం సభ్యులు మురళీధర్ ముదిరాజ్,తులసి ముదిరాజ్,మమత ముదిరాజ్,మన్నే శ్రీలత ముదిరాజ్,భాగ్య ముదిరాజ్,శివలీల ముదిరాజ్ మరియు తెరాసా పార్టీ మహిళా అధ్యక్షురాలు కాతురాయా కవిత డివిజన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాజా నాయకులు దేవులపల్లి కృష్ణమూర్తి, ఎలీజాల యాదగిరి పాల్గొనడం జరిగింది

Related Posts

You cannot copy content of this page