• August 11, 2022
  • 0 Comments
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం రాముడుపాలెం మరియు రాముడుపాలెం తండా, గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన…

  • August 10, 2022
  • 0 Comments
పెత్తందారీ వ్యవస్థకు చరమగీతం పాడిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన

పెత్తందారీ వ్యవస్థకు చరమగీతం పాడిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన గత ప్రభుత్వం తరహాలో జన్మభూమి కమిటీలు పెట్టి పార్టీ జెండా కడితేనే, లేదా పార్టీలో చేరితేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పెత్తందారీ వ్యవస్థకు మన ముఖ్యమంత్రి వైఎస్…

  • August 10, 2022
  • 0 Comments
వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ,ప్రత్యేక పూజా కార్యక్రమాలు

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం తలార్లపల్లి (ఓబనపాలెం) గ్రామం నందు శ్రీ విఘ్నేశ్వర, శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు, ఆదిపరాశక్తి అంకాలమ్మ వారి పోతురాజుల, శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా…

  • August 10, 2022
  • 0 Comments
నరసరావుపేటలో హోరెత్తిన 1000 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు

నరసరావుపేటలో హోరెత్తిన 1000 మీటర్ల త్రివర్ణ పతాకం ఊరేగింపు,ఇ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి * *సాక్షిత : ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో గోపిరెడ్డి చారిటీస్ వారిచే వీల్ చైర్ బహూకరణ నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్…

  • August 10, 2022
  • 0 Comments
నెల్లూరు జిల్లాలో “వైయస్సార్ యంత్ర సేవా

సాక్షిత : నెల్లూరు జిల్లాలో “వైయస్సార్ యంత్ర సేవా” పథకం కింద 34 కోట్ల 80లక్షల రూపాయల విలువైన 223 ట్రాక్టర్లు, 33 వరికోత యంత్రాలు, 11 కోట్ల 80 లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ…

  • August 9, 2022
  • 0 Comments
దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధి

దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధిసాక్షిత, తిరుపతి: దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధి చేయాలని పౌర గ్రంథాలయ సంచాలకులు ఎం.ఆర్.ప్రసన్న కుమార్ సూచించారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. సందర్శనలో భాగంగా గ్రంధాలయములో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమాలను పరిశీలించి…

Other Story

You cannot copy content of this page