SAKSHITHA NEWS

ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి వసంత విహార్ కాలనీ (దుర్గా ఎస్టేట్స్ )వద్ద కాలనీ GHMC పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి ఓపెన్ జిమ్ ని ప్రారంభించిన బీజేపీ 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి .

ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి,కాలనీ అధ్యక్షులు దేవేందర్,డివిజన్ అధ్యక్షులు రాజు,డివిజన్ కాలనీల అధ్యక్షులు విట్టల్,మాధవ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,శంకరయ్య,ఝాన్సీ,నార్లకంటి దుర్గయ్య,నల్లనాగుల కృష్ణ,నగేష్ రెడ్డి ,అరవింద్,సతీష్,ప్రసాద్ శర్మ,శ్రావణ్ గౌడ్ సందీప్ గౌడ్,మహేష్ గౌడ్,సుధీర్ రెడ్డి,నాగరాజు,వినోద్,వర్మ,శ్రవణ్,శివ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app