సంక్షేమ పథకాలపై ప్రజాచైతన్యం కోసమే “గడప గడపకు మన ప్రభుత్వం” _ మంత్రి ఆర్.కే. రోజా*

సంక్షేమ పథకాలపై ప్రజాచైతన్యం కోసమే “గడప గడపకు మన ప్రభుత్వం” _ మంత్రి ఆర్.కే. రోజా*సాక్షిత : సంక్షేమ పథకాలపై ప్రజాచైతన్యం కోసమే ప్రతి గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన…

శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి – రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన

శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి – రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుమల శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల…

ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి – జయంతి వేడుకల్లో కలెక్టర్

ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి – జయంతి వేడుకల్లో కలెక్టర్ సాక్షిత, తిరుపతి బ్యూరో: నిరుపేద కుటుంబంలో పుట్టిన సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని, ఆయనను స్మరించుకోవడం మన విధి అని జిల్లా కలెక్టర్ కె.…

దొండపాడు గ్రామం నందు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం దొండపాడు గ్రామం నందు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన రాష్ట్ర…

పేదలు ఉన్నత ప్రమాణాలతో జీవించాలని ప్రధాన లక్ష్యం

సాక్షిత : పేదలు ఉన్నత ప్రమాణాలతో జీవించాలని ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు. జి.కొండూరు మండలంలోని కట్టుబడిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గడపగడపకు మన…

విజయవాడ ఆర్ అండ్ బి భవనం నందు నిర్వహించిన వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ సమీక్ష సమావేశం

విజయవాడ ఆర్ అండ్ బి భవనం నందు నిర్వహించిన వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ సమీక్ష సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ మిషన్ వైస్…

స్పందన” అర్జీలను సకాలంలో పరిష్కరించాలి – తిరుపతి జిల్లా కలెక్టర్

స్పందన” అర్జీలను సకాలంలో పరిష్కరించాలి – తిరుపతి జిల్లా కలెక్టర్ సాక్షిత, తిరుపతి బ్యూరో: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం…

మహిళా కమిషన్ సభ్యురాలుచే మైనర్ బాలిక పరామర్శ

మహిళా కమిషన్ సభ్యురాలుచే మైనర్ బాలిక పరామర్శ విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి సోమవారం ప్రసూతి ఆసుపత్రి కి చేరుకొని చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.ఈ…

మద్యం లేని సమాజం రావాలి – మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి

మద్యం లేని సమాజం రావాలి – మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి సాక్షిత, తిరుపతి బ్యూరో: దేశంలో పేదరికానికి, ప్రమాదాలకు మత్తుపానీయాలు, డ్రగ్స్ వంటివి కేంద్ర బిందువు అవుతున్నాయని, మద్యం లేని సమాజం రావాలని అందుకు యువత…

శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_

శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం టౌన్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE