నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులు ఫ్లెక్సీ వార్.

నరసరావుపేటలో రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలతో పోటీపడుతున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆఫీస్ వద్ద ప్రధాన ద్వారమంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్ ఆఫీస్ అంటూ రహదారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటి…

సిద్ధం ముగింపు సభ మరియు 2024 ఎన్నికల మేనిఫెస్ట్…

ఈ క్రమంలో మరో అడుగు ముందుకేయనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారు. ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్…

భారీ ఎత్తున హర్యాన రాష్ట్రం మద్యం స్వాధీనం

భారీ ఎత్తున హర్యాన రాష్ట్రం మద్యం స్వాధీనం కడప జిల్లా SP గారి మౌఖిక ఆదేశాల మేరకు మరియు SDPO, పులివెందుల వారి ఆదేశాల మేరకు పులివెందుల U/G పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు G శ్రీ C. శంకర్…

రాముని సన్నిధిలో ఆహ్లాదంగా సత్యనారాయణ వ్రతం

కోవూరు పట్టణంలోని కోదండ రామస్వామి ఆలయములో సత్యనారాయణ వ్రతములో పాల్గొన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి వారితో కోదండ రామస్వామి దేవాలయ చైర్మన్ కాటంరెడ్డి కృష్ణారెడ్డి ఉన్నారు. స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా వందల జంటల మధ్యన భక్తుల…

జయహో బీసీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

దినేష్ రెడ్డి తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న పోనే బోయిన చెంచు కిషోర్ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం నెల్లూరు గ్రాండ్ హైవే పక్క ఉన్న గ్రౌండ్లో జైహో బీసీ కార్యక్రమం జయప్రదం చేయాలని కోవూరు నియోజకవర్గంలో ఉండే…

బీసీల బహుజనులు శంఖారావమును జయప్రదం చేయండి పోలంరెడ్డి దినేష్ రెడ్డి

కోవూరు హైవే హోటల్ గ్రాండ్ పక్కన జరుగుతున్న జయహో బీసీ బహుజనులు సమర శంఖారావం సభను జయప్రదం చేయాలని టిడిపి ఇన్చార్జి పోలవరం రెడ్డి దినేష్ రెడ్డి పిలుపునిచ్చారు, రాష్ట్రంలో అదే రోజు జాతీయ టిడిపి యువ నేత నారా లోకేష్…

సంక్షేమం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళు ఎమ్మెల్యే ప్రసన్న

ఉప ఖజానా కార్యాలయముకు శంకుస్థాపన కోవూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో ఆర్థిక శాఖ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు రూ.1 కోటి 8 లక్షలతో నూతనంగా నిర్మించబోయే ఉప ఖజానా కార్యాలయం కు శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులుబ్నల్లపరెడ్డి…

అక్రమ సంబంధానికి అలవాటు పడి కట్టుకున్న భర్త

అక్రమ సంబంధానికి అలవాటు పడి కట్టుకున్న భర్త ను ,ప్రియుడు ,తన తండ్రి తో కలసి హతమార్చిన వైనం…పోలీసుల విచారణలో నివ్వెర పోయే నిజాలు..అసలు స్టొరీ ఏంటి అంటే? అన్నమయ్య జిల్లాలో ఒక ఇల్లాలు తాళి కట్టిన భర్త తన ప్రేమ…

గురజాల కోర్టు జడ్జి డి. షర్మిల అనారోగ్యంతో మృతి

పల్నాడు జిల్లా… గురజాల కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి. షర్మిల కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మరణ వార్త విని పలువురు ప్రముఖులు, న్యాయవాదులు…

కొండవీడు ఫెస్ట్-2024 ప్రవేశం ఉచితం: కలెక్టర్ శివశంకర్

కొండవీడు కోట పర్యాటక అభివృద్ధిలో భాగంగా నిర్వహిస్తున్న కొండవీడు ఫెస్ట్-2024 వీక్షణకు, ప్రవేశ రుసుము లేదని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు కొండవీడు ఫెస్టివల్ 2024 నిర్వహిస్తున్నామన్నారు. హెలిపాడ్, పారా మోటార్, బోటింగ్ తదితర…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE