బీసీల బహుజనులు శంఖారావమును జయప్రదం చేయండి పోలంరెడ్డి దినేష్ రెడ్డి

Spread the love

కోవూరు హైవే హోటల్ గ్రాండ్ పక్కన జరుగుతున్న జయహో బీసీ బహుజనులు సమర శంఖారావం సభను జయప్రదం చేయాలని టిడిపి ఇన్చార్జి పోలవరం రెడ్డి దినేష్ రెడ్డి పిలుపునిచ్చారు, రాష్ట్రంలో అదే రోజు జాతీయ టిడిపి యువ నేత నారా లోకేష్ బాబు ఇచ్చాపురం నుండి శంఖారావం పూరించుతున్నట్లు తెలిపారు

జయహో బీసీ బహుజనులు శంఖారావం నకు అతిరథ మహారధులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్లమెంటరీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాజీ మంత్రి పొంగూరు నారాయణ అందరూ వస్తున్నారని రాష్ట్రస్థాయిలో బహుజనులు బీసీలు ప్రజలు వేలాదిగా పాల్గొని సభను జయప్రదం చేయాలని దినేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిముకుల కృష్ణ చైతన్య ఇంతా మల్లారెడ్డి చెంచు కిషోర్, చెంబెటి పెంచలయ్య ,బాల రవి, తెలుగుదేశం కుటుంబ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page