బీసీల ద్రోహి డీకే అరుణకు టిక్కెట్ ఇవ్వొద్దు..! ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ ఐక్యవేదిక డిమాండ్.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి బిజెపి పార్టీ అభ్యర్ధిగా డీకే అరుణకు టికెట్ ఇవ్వద్దని ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన…

బీసీల బహుజనులు శంఖారావమును జయప్రదం చేయండి పోలంరెడ్డి దినేష్ రెడ్డి

కోవూరు హైవే హోటల్ గ్రాండ్ పక్కన జరుగుతున్న జయహో బీసీ బహుజనులు సమర శంఖారావం సభను జయప్రదం చేయాలని టిడిపి ఇన్చార్జి పోలవరం రెడ్డి దినేష్ రెడ్డి పిలుపునిచ్చారు, రాష్ట్రంలో అదే రోజు జాతీయ టిడిపి యువ నేత నారా లోకేష్…

బీసీల అభివృద్ధి, సంక్షేమం టిడిపి తోనే సాధ్యం; ఉమామహేశ్వర నాయుడు

బీసీల అభివృద్ధి ,సంక్షేమం టిడిపి తోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. 06-02-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణదుర్గం రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధిలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు…
Whatsapp Image 2024 01 31 At 11.29.27 Am

బీసీల సంక్షేమానికి కృషిచేసిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..

దూలపల్లిలో వారాహి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలో మనోజ్ కుమార్ మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ను ఎమ్మెల్యే…

రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (బీసీ)ల సంక్షేమానికి పెద్దపీఠ వేస్తోంది,

బీసీల ఆర్థిక స్వావలంబనకే బీసీ బంధు

కుల వృత్తులకు పునరుజ్జీవనం బీసీబంధు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీసీ బందు పథకం ద్వారా మంజూరైన 300 మంది లబ్ధిదారులకు 3 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సహాయం ను చెక్కుల రూపేణా అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సబ్బండ వర్గాల…

బీఆర్ఎస్ కార్యకర్తలకే బీసీల రూ. లక్ష పథకం

అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు చెబితేనే లబ్ధికార్పొరేషన్ లను నిర్వీర్యం చేసి కార్యకర్తలకు మేలు చేసే స్కీములుఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ వెనుకబడిన వర్గాల రూ. లక్ష పథకం బీఆర్ఎస్ కార్యకర్తల కోసమేనని…

ప్రభుత్వం బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ

ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం లోని వలేటివారిపాలెం మండలం పరిధిలో ఉన్నటువంటి మాలకొండ లోని మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దేవస్థానమునకు ట్రస్ట్ చైర్మన్ గా బీసీలకు ఇవ్వకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీసీల మీద కపట ప్రేమ…

You cannot copy content of this page