జయహో బీసీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

Spread the love

దినేష్ రెడ్డి తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న పోనే బోయిన చెంచు కిషోర్

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం నెల్లూరు గ్రాండ్ హైవే పక్క ఉన్న గ్రౌండ్లో జైహో బీసీ కార్యక్రమం జయప్రదం చేయాలని కోవూరు నియోజకవర్గంలో ఉండే బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొని మన బలాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేసి

ఈ కార్యక్రమంలో మనకున్న బలం వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే లాగా ఉండాలని రాబోయేది మన టిడిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వడం ఖాయం కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోలం రెడ్డి దినేష్ రెడ్డి అవడం డబల్ ఖాయమని తెలియజేసిన నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహ కార్యదర్శి పోనబోయిన చెంచు కిషోర్.

Related Posts

You cannot copy content of this page