సంక్షేమం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళు ఎమ్మెల్యే ప్రసన్న

Spread the love

ఉప ఖజానా కార్యాలయముకు శంకుస్థాపన

కోవూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో ఆర్థిక శాఖ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు రూ.1 కోటి 8 లక్షలతో నూతనంగా నిర్మించబోయే ఉప ఖజానా కార్యాలయం కు శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులుబ్నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ,జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం, మీద రెండు కళ్ళు పెట్టడం జరిగింది పేద ప్రజలకు, అదేవిధంగా రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశం తో అందరి ముఖ్యమంత్రి కన్నా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న సంగతి తెలిసిందే ప్రజల గుండెలో శాశ్వతంగా ఉన్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికే అగ్ర తాంబూలం వేసిన వ్యక్తి తెలియజేశారు,

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి , ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నెల్లూరు నగర మేయర్ డిప్యూటీ రూప్ కుమార్ యాదవ్, డీసీఎంఎస్ ఛైర్మన్ వీరి చలపతిరావు, మండల పార్టీ అధ్యక్షులు నలుబోలు సుబ్బారెడ్డి , జడ్పిటిసి కవనగిరి శ్రీలత, వైస్ ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి, సొసైటీ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, మండల కోశాధికారి మావులూరు వెంకటరమణారెడ్డి, గంగవరం సర్పంచ్ లక్ష్మి కుమారి, రాష్ట్ర బొందిలి కార్పోరేషన్ చైర్మన్ కిషోర్ సింగ్, కో- ఆప్షన్ సభ్యులు జుబేర్ భాష, డి ఎల్ డిఏ డైరెక్టర్ కాటన్ రెడ్డి దినేష్ రెడ్డి మండల సచివాలయ కన్వీనర్ కవరగిరి ప్రసాద్, మల్లవరపు చిరంజీవి, ఎంపీటీసీ వేణుగోపాల్, మండల అధ్యక్షురాలు జ్యోతి, మోషే, మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
.

Related Posts

You cannot copy content of this page