సైకో జగన్ రెడ్డి పాల్పడుతున్నారు మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి…

నాలుగు నెలల్లో అధికారం కోల్పోతున్నానన్న అక్కసుతోనే ప్రజావ్యతిరేక చర్యలకు సైకో జగన్ రెడ్డి పాల్పడుతున్నారు మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి… అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామం నందు పత్రికా సమావేశం:- జగన్ రెడ్డి లాంటి నేరగాడి చేతిలో…

వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డు లో జగనన్న కాలనీ కి ఆర్చీ నిర్మాణం కు శంకుస్థాపన

వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డు లో జగనన్న కాలనీ కి ఆర్చీ నిర్మాణం కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు

కడప నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా, రెడ్డెప్ప మాధవి రెడ్డి

కడప నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా, రెడ్డెప్ప మాధవి రెడ్డి ని నియమించిన టీడీపీ అధినేత, నారా చంద్రబాబు నాయుడు

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పుణ:నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం

వినుకొండ కొండ పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన పుణ:నిర్మాణం కు నేడు ఆలయ కమిటీ సభ్యులు తో కలిసి శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్…

టీడీపీలో చేరిన చింతలపాళెం వైసీపీ నేత మందా రమణయ్య

అల్లీపురంలో జరిగిన కార్యక్రమంలో రమణయ్యకు ఆత్మీయ ఆహ్వానం పలికిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా కసుమూరు సర్పంచ్ గా పోటీ చేసి 800 ఓట్లు సాధించి బలమైన నాయకుడిగా గుర్తింపు…

గోదాగోకులంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ధర్మరక్షణే భగవంతుడి అవతార లక్ష్యంకె.డి.సి.సి.చైర్ పర్సన్ ఎస్.వి.విజయమనోహరి. భగవంతుని అవతార లక్ష్యం ధర్మరక్షణేనని కె.డి.సి.సి.ఛైర్ పర్సన్ ఎస్.వి. విజయ మనోహరి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు శ్రీ గోదాగోకులం సంయుక్త నిర్వహణలో కర్నూలు నగరంలోని…

తిరుపతి నుండి అలివేలు మంగాపురం రోడ్డులో ద్విచక్ర వాహనము

తిరుపతి నుండి అలివేలు మంగాపురం రోడ్డులో ద్విచక్ర వాహనము బొలోరో ప్రమాదానికి చోటుచేసుకుంది.

యువత ఓటు కీలకం అని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు

యువత ఓటు కీలకం అని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో వివిథ కళాశాలల విద్యార్ధులతో ఓటరు క్యాంపెయిన్ పోస్టర్లను విడుదల చేసిన ఆయన మాట్లాడుతు ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు లక్షల మంది…

చెన్నారెడ్డి కాలనీ రోడ్ పనులు త్వరగా చేపట్టండి – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరంలోని చెన్నారెడ్డి కాలనీ నుండి టిటిడి అటవీ శాఖ కార్యాలయం మీదుగా హరేరామ హరేకృష్ణ మార్గంను కలుపుతూ ఏర్పాటు చేస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణ పనులను ఇంజినీరింగ్, టిటిడి అధికారులతో కలసి పరిశీలిస్తూ త్వరగా పనులను చేపట్టాలని తిరుపతి…

సఖీ సమేత రాధా కృష్ణులను దర్శించుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

గోకులాష్టమిని పురష్కరించుకుని నగరంలోని హరేరామ హరేకృష్ణ (ఇస్కాన్) ఆలయంలో అష్ట సఖీ సమేత రాధా కృష్ణులను దర్శించుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ . దర్శనానంతరం కమిషనర్ కి ఆలయ నిర్వాహకులు రేవతి రమణ దాస్, రూపేష్ ప్రభు,…

You cannot copy content of this page