భవన వ్యర్ధాలు రోడ్లపై వేస్తే చర్యలు తప్పవు – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లపైన భవన నిర్మాణ వ్యర్ధాలు వేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు.…

ఎమ్మెల్యే ఆర్కే సహకారంతో నిత్యవసర సరుకులు అందజేత..

మంగళగిరి న్యూ బ్యాంక్ కాలనీ నందు నివాసం ఉంటున్న వెంకటేష్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి చెయ్యి విరిగి ఆస్పత్రి నందు చికిత్స పొందుతూ ఏ పనికి వెళ్లకపోవడం వలన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని జీవనోపాధి లేక చిన్న పిల్లలతో…

డ్రైవింగ్ పరీక్షకు హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ.

ఆంధ్రప్రదేశ్ రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా పిఎస్ ప్రద్యుమ్న గన్నవరంలోని డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ నందు డ్రైవింగ్ పరీక్ష కు హాజరైనారు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిమిత్తం ఈ పరీక్షకు వారు హాజరైనారు అనంతరం డ్రైవింగ్…

22వ వార్డులో మహిళా యూనివర్సిటీ రోడ్డు నుండి పద్మావతి నగర్ రోడ్డుకు కలుపుతూ నిర్మిస్తున్న సిసి రోడ్డు

22వ వార్డులో మహిళా యూనివర్సిటీ రోడ్డు నుండి పద్మావతి నగర్ రోడ్డుకు కలుపుతూ నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .. ఇందులో డీఈ వాసుదేవ రెడ్డి , వైస్సార్సీపీ నాయకులు వెంకటమునిరెడ్డి…

జగ్గయ్యపేట ట్రాఫిక్ ఎస్సైగా శ్రీనివాసరావు..

జగ్గయ్యపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి ఎస్సై గా నూతనంగా నియమితులైన ఆర్.శ్రీనివాసరావు నాడు రాష్ట్ర ప్రభుత్వవిప్,శాసనసభ్యులు సామినేని ఉదయభాను ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చెరువు బజార్ పర్యటనలో ఉన్న ఉదయభాను ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఆయనకు…

జగనన్న పై నమ్మకంతోనే భారీగా చేరికలు

పార్టీలు,కులాలు,మతాలకు వర్గాలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పాలనలో భవితవ్యం పై ఏర్పడిన నమ్మకం, భరోసాతోనే పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సిపిలోకి చేరుతున్నారని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు. ఈ సందర్భంగా రాత్రి జరిగిన బీసీ…

ఇంటింటికీ వెళ్లి జగనన్న సురక్షపై అవగాహన కల్పించండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షితతిరుపతి : ప్రతి వాలంటీర్ తమ క్లస్టర్ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించి, ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్స్ ఇప్పించేందుకు సహాయపడాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని…

జగనన్న నిర్మాణాల్లో పురోగతి సాధించండి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షితతిరుపతి : జగనన్న ఇంటి నిర్మాణాల్లో పురోగతి సాధించి, జగనన్న ఇళ్ళను గృహ ప్రవేశాలకు సిద్దం చేయాలని హౌసింగ్, ఇంజనీరింగ్ అధికారులకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మునిసిపల్…

జగనన్న సురక్ష క్యాంపులను సిద్దం చేయండి : కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతిజూలై 1 నుండి జరగనున్న జగనన్న సురక్ష కార్యక్రమ క్యాంపులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్దం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సచివాలయ అడ్మిన్లు, ఎడ్యుకేషన్, విఆర్వో కార్యదర్శులతో…

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్దవహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

తిరుపతి ప్రజలకు విద్యుత్ కష్టాలు రానివ్వం…రూ.18.20 కోట్లతో నాలుగు 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి…. సాక్షిత : తిరుపతి చింతలచేను రవీంద్ర నగర్, ఉపాధ్యాయ నగర్, మున్సిపల్ ప్రకాశం పార్క్ ఎంఆర్…

You cannot copy content of this page

Compare