సఖీ సమేత రాధా కృష్ణులను దర్శించుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

Spread the love

గోకులాష్టమిని పురష్కరించుకుని నగరంలోని హరేరామ హరేకృష్ణ (ఇస్కాన్) ఆలయంలో అష్ట సఖీ సమేత రాధా కృష్ణులను దర్శించుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ . దర్శనానంతరం కమిషనర్ కి ఆలయ నిర్వాహకులు రేవతి రమణ దాస్, రూపేష్ ప్రభు, లీలా పారాయణ దాస్, రస శేఖర్ ప్రభు లు స్వామి చిత్రపటాన్ని అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Related Posts

You cannot copy content of this page