రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి

Spread the love

సాక్షిత : *రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోంగునూరి శ్రీనివాస్ రెడ్డి,కొంపల్లి సీనియర్ నాయకులు యతిరాజు,ప్రశాంత్ గౌడ్,ఇబ్రహీం,సురేందర్ రెడ్డి,గోపాల్ రెడ్డి,శ్రీనివాస్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సదానందం,మండల కాంగ్రెస్ అధ్యక్షులు వొంపుగుడేం రాజిరెడ్డి,PACS డైరెక్టర్ శ్రీనివాస్,డప్పు నరేందర్,వెంకట్, మాజీ వార్డు సభ్యులు పరశురామ్ గౌడ్, ఏఐసీసీ హ్యూమన్ రైట్స్ యువజన అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ, మిద్దెల సీతారాం రెడ్డి,పూర్ణచందర్,దుబాయ్ మల్లారెడ్డి,యువజన కాంగ్రెస్ నాయకులు సిరిగల్ల బాబు, బత్తుల చిరంజీవి,భాస్కర్,రవి నాయక్,జీవన్,శ్రీనివాస్, పాల్,దినేష్,సందీప్,నిరంజన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page