మంచి పనులు చేస్తున్న జగనన్నని ఆదరించండి – ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

సాక్షిత*తిరుపతి:ప్రజలకి అవసరమైన మంచి పనులు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆదరించాలని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని 24, 48 వ…

స్మార్ట్ గా అభివృద్ధి పనులు పూర్తి చేయండి.

స్మార్ట్ సిటీ ఎండి హరిత ఐఏఎస్స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి స్మార్ట్ ఎం.డి & సిఈఓ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో స్మార్ట్ సిటీ…

రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా ఇంటింట సరఫరా ఖచ్చితంగా జరగాలి త్వరలో మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలకు జీపిఎస్ ఏర్పాటు రేషన్ అందలేదని ఫిర్యాదులు వస్తే జెసిలదే బాధ్యత ప్రతి నెలా మండల స్థాయిలో తహసిల్దార్, జిల్లా స్థాయిలో జెసిలు పిడిఎస్ పంపిణీపై…

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీని చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ, కాజీపేట, ఐనవోలు హాసన్ పర్తి మండలాల పరిధి లోని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు హనుమకొండ అంబేద్కర్ భవన్ లో చెక్కులను పంపిణీ చేసిన వర్థన్నపేట శాసనసభ్యులు విశ్రాంతి ఐపిఎస్ అధికారి…

గున్వత్‌ సంకల్ప్‌ వర్కుషాపు మంత్రి కాకాణి చేతుల మీదుగా ప్రారంభం”

రైతులకు రెట్టింపు ఆదాయమే లక్ష్యం–నాణ్యతకు పెద్దపీట వేసిన జగన్‌ ప్రభుత్వం–నియోజకవర్గ స్థాయిలో అగ్రీల్యాబ్స్‌లు తెచ్చిన ఏకైక రాష్ట్రం–ఆర్బీకేల ద్వారా రైతు ముంగిట నాణ్యమైన ఉత్పాదకాలు–ధరల స్థిరీకరణ నిధి ద్వారా పంటలకు కనీస మద్దతు ధర–పంటలకు ఇండి గ్యాప్‌ సర్టిఫికేషన్‌ ఇస్తోన్న తొలి…

ప్రజారోగ్యమే ప్రథమ లక్ష్యంగా జగన్ పాలన సాగుతోంది: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

న్యూ చిట్యాలలో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ పేదవాళ్లకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. బెల్లంకొండ మండలం న్యూ చిట్యాలలో ఏర్పాటు చేసిన…

అందరికీ నాణ్యమైన వైద్యం అందాలనేదే ముఖ్య ఉద్దేశం.

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామం నందుఆరోగ్య శ్రీ కార్డు ల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు . ఈ సందర్భంగా వారు డాక్టర్…

సీఎం జగన్‌పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు..

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్‌పై (CM Jagan) బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నాసి రకం మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారన్నారు. పేదలకు ఇళ్ల ఇవ్వకుండా…

డాన్ బోస్కో స్కూల్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. నందిగామ పట్టణంలోని ముక్కపాటి నగర్ సమీపంలోని డాన్ బోస్కో బాయ్స్ హై స్కూల్ లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE