తెలంగాణలో పెరుగుతున్న కరోనా: జర జాగ్రత్త.
హైదరాబాద్ :దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్త మైంది. కరోనా వ్యాప్తి చెంద కుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందికి మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఆయన వైద్యాశాఖాధికారులతో…