లింగస్వామికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం

లింగస్వామికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంచిన్న కాపర్తి గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్త బత్తుల లింగస్వామి ట్రాక్టర్ ప్రమాదంలో మరణించడంతో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం వారి పార్థివ దేహానికి పూలమాలు…

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే సాక్షితఢిల్లీ/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా,…

శ్రీరామనవమి ఉత్సవాల్లో.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

శ్రీరామనవమి ఉత్సవాల్లో.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లోగల హుడాట్రేడ్ సెంటర్ లోని రామాలయం, బీహెచ్ఈఎల్ ఎంఐజి, తారనగర్ తుల్జభవాని ఆలయం, ఆదర్శ్ నగర్, మాట్రీక్స్ అపార్ట్మెంట్, ఆరంభ టౌన్షిప్, సురభి కాలనీ, బాపునగర్, నల్లగండ్ల…

రాజధాని బస్సులో మంటలు.. NH65పై ట్రాఫిక్‌ జామ్‌

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. టీఎస్‌ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్‌ వద్ద…

10th విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాల్ టిక్కెట్ ఉంటే ఫ్రీ జర్నీ.. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం

ఏపీ:ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష కేంద్రాలకు వెళ్లే స్టూడెంట్స్ కు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల…

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖరారైంది. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించకపోవడంతో నామినేషన్లు ముగిశాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్సాస్ కొనసాగుతున్నారు. అయితే, ఆయన పదవీకాలం ఒక సంవత్సరం…

సీతారామ కళ్యాణ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,రాధిక దంపతులు

జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ రామాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీతారాముల కల్యాణ మహోత్సవానికి పంపిన పట్టు వస్త్రాలు ,అన్నదాన కార్యక్రమానికి 50 వేలను స్వామి వారికి సమర్పించి,సీతా రాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు…

నిధులు నేనిస్తా… నీళ్ళివ్వండి

నిధులు నేనిస్తా… నీళ్ళివ్వండి ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా చూడాలి . అవసరమైన చోట సొంత నిధులతో నీళ్ళిస్తా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని, అత్యవసర పరిస్థితులు ఉన్నచోట…

శ్రీ రామనవమి ఉత్సవాల్లో మంత్రి కాకాణి దంపతులు”.

“సాక్షితనెల్లూరు జిల్లా* : మహోన్నత వ్యక్తిత్వం కల్గిన శ్రీరామచంద్ర స్వామి జీవితం మానవాళికి ఆదర్శప్రాయం.”*౼ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి* కాకాణి గోవర్ధన రెడ్డి.* శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని శబరి శ్రీరామ క్షేత్రం…

బాబు జగజ్జివన్ రావు విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో డాక్టర్ బాబు జగజీవన్ రావ్ విగ్రహాన్ని కి స్థలం కేటాయించాలని సాయంత్రం మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి కార్యాలయంలో బాబు జగజ్జివన్ రావు విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది, ఈ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE