వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే భహిరంగ సభ బందోబస్తును జిల్లా అడిషనల్ ఎస్పీలు రాందాస్ తేజావత్ మరియు వీరారెడ్డిలు పరిశీలించారు అలాగే…
హైదరాబాద్, : కేంద్ర మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.…
హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ భాగ్యలక్ష్మి…
బిజెపి అడుగుతుంది 7+10, చంద్రబాబు ఇస్తానంటుంది 4+6..! పొత్తులపై ఏ విషయం తేలేది మళ్లీ చర్చలు పూర్తయ్యాకే.. గురువారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షా తో చర్చలు జరిపారు… పొత్తుల్లో భాగంగా మీకు 4 ఎంపీ, 6…
పొత్తులపై త్వరలోనే నిర్ణయిస్తాం: అమిత్ షా ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే నిర్ణయం ఉంటుంది: అమిత్ షా ఎన్డిఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారు: అమిత్ షా కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బావుంటుంది .. కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి…
సుమారు 50 నిమిషాల పాటు జరిగిన సమావేశం టీడీపీ,బీజేపిల పొత్తు సీట్ల సర్దబాటుపై ముగ్గురు నేతల మధ్య కీలక చర్చలు పొత్తులో భాగంగా 5 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బిజెపి… బిజెపి, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, ఏడు…
తెలంగాణ నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు. కార్యక్రమంలో రాత్రి గం. 9.00 సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అమిత్ షా నివాసానికి వెళ్లి కలిశారు. అంతకంటే ముందు మధ్యాహ్నం…
హైదరాబాద్తెలంగాణలో బిజెపి వేగం పెంచింది కేంద్రమంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న హైదరాబాదుకు రానున్నారు. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో భారీ బహిరంగ సభకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాటు చేస్తుంది, ఈ సభలో అమిత్ షా కీలకమైన ప్రకటనలు…
ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో మీటింగ్ అనంతరం అమిత్ షా, నడ్డా విడిగా సమావేశం అయ్యారు.…
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే సాక్షితఢిల్లీ/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా,…