10th విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాల్ టిక్కెట్ ఉంటే ఫ్రీ జర్నీ.. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం

ఏపీ:ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష కేంద్రాలకు వెళ్లే స్టూడెంట్స్ కు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల…

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖరారైంది. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించకపోవడంతో నామినేషన్లు ముగిశాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్సాస్ కొనసాగుతున్నారు. అయితే, ఆయన పదవీకాలం ఒక సంవత్సరం…

సీతారామ కళ్యాణ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,రాధిక దంపతులు

జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ రామాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీతారాముల కల్యాణ మహోత్సవానికి పంపిన పట్టు వస్త్రాలు ,అన్నదాన కార్యక్రమానికి 50 వేలను స్వామి వారికి సమర్పించి,సీతా రాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు…

నిధులు నేనిస్తా… నీళ్ళివ్వండి

నిధులు నేనిస్తా… నీళ్ళివ్వండి ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా చూడాలి . అవసరమైన చోట సొంత నిధులతో నీళ్ళిస్తా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని, అత్యవసర పరిస్థితులు ఉన్నచోట…

శ్రీ రామనవమి ఉత్సవాల్లో మంత్రి కాకాణి దంపతులు”.

“సాక్షితనెల్లూరు జిల్లా* : మహోన్నత వ్యక్తిత్వం కల్గిన శ్రీరామచంద్ర స్వామి జీవితం మానవాళికి ఆదర్శప్రాయం.”*౼ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి* కాకాణి గోవర్ధన రెడ్డి.* శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని శబరి శ్రీరామ క్షేత్రం…

బాబు జగజ్జివన్ రావు విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో డాక్టర్ బాబు జగజీవన్ రావ్ విగ్రహాన్ని కి స్థలం కేటాయించాలని సాయంత్రం మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి కార్యాలయంలో బాబు జగజ్జివన్ రావు విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది, ఈ…

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు

కందుకూరు నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ….. ఉదయం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత కందుకూరు పట్టణ పరిధిలోని దూబగుంట, కందుకూరు మండలంలోని కోవూరు,…

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్

సాక్షిత ప్రతినిధి. కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండల ఆర్కపల్లి గ్రామానికి చెందిన పందుల యాదమ్మవైఫ్ ఆఫ్ పందుల రాములు ఆనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.ఈ విషయాన్ని ఆర్కపల్లి గ్రామ ఉప సర్పంచ్ యాచారపు బిక్కు గౌడ్ ద్వారా తెలుసుకున్న.*తల్లకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల…

సీతారామ కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి

సీతారామ కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి సాక్షిత ప్రతినిధి : కేతపల్లి మండలం బండపాలెం గ్రామంలో శ్రీ సీత రామ చంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిధిగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై ప్రత్యేక…

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న
దైద రవీందర్

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నదైద రవీందర్ నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ మండలం నోముల గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ పాల్గొని…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE