శ్రీమతి కొండా సురేఖ . పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా.రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోడలు మల్లు ప్రతిభ . వైయస్సార్ తెలంగాణ పార్టీ కుత్బుల్లాపూర్ కోఆర్డినేటర్ సాతాల గోపాల్ జి…
జగనన్న అటవీ హక్కుల చట్టం గిరిజనులకు వరం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 31 మంది రైతులకు42.87 ఎకరాల అటవీ భూముల పట్టాల పంపిణీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన అటవీ హక్కుల చట్టం.. గిరిజనులకు వరంగా మారిందని పెదకూరపాడు…
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినా SEB అధికారులు… దాడులలో గిద్దలూరు ఎస్ ఈ బి ఇన్స్పెక్టర్, జెడి టీం సిబ్బంది…
గిద్దలూరు అటవీ శాఖ డివిజన్ లో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ కార్యదర్శి పులుల అభయారణ్యం వై మధుసూదన్ రెడ్డి I.F.C పర్యటనా
గిద్దలూరు అటవీ శాఖ డివిజన్ లో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ కార్యదర్శి పులుల అభయారణ్యం వై మధుసూదన్ రెడ్డి I.F.C పర్యటనా ప్రకాశం జిల్లా గిద్దలూరు అటవీ శాఖ డివిజన్ లో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ కార్యదర్శి పులుల…
రెవిన్యూ, అటవీ భూ సమస్యల పరిష్కారానికి ఇరు శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలి. రెవిన్యూ, అటవీ భూ సమస్యల పరిష్కారానికి ఇరు శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో రెవెన్యూ, అటవీ…
ప్రకాశం జిల్లా….!!!! పెద్ద దోర్నాల మండలం, కొర్రపోలు అటవీ శాఖ పరిధిలోని పెద్దమంతనాల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ కు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది మౌలాలి DRO, భాను ప్రసాద్ FDO, దాడులు నిర్వహించి భూమని పోతన్న అనే వ్యక్తి అక్రమంగా…
ముఖ్యమంత్రి బంధువులు, అనుచరులు ఈ తవ్వకాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు అటవీ, ఎసైన్డ్ భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి నిత్యం వందలాది లారీల్లో మట్టి తరలిస్తున్నారు దళిత రైతులను బెదిరించి వారి నుంచి భూములను లాక్కొని తవ్వుతున్నారు అధికారులకు గ్రామస్థులు ఎన్నిసార్లు ఫిర్యాదు…
చంద్రగిరి…తిరుపతి జిల్లా 👉 కురప్పకనం అటవీ ప్రాంతం వద్ద కారు దగ్ధం . 👉వెదురుకుప్పం సరిహద్దు చంద్రగిరి రహదారిలోని గుర్రప్ప క్షణం వద్ద ఘటన . 👉 శనివారం అర్ధరాత్రి ఓ కారుతో సహా ఓ వ్యక్తి సజీవ దహనం .…
అటవీ ప్రాంతం నుండి దారి తప్పి పొలాల్లోకొచ్చిన 5కృష్ణ జింకలు, స్పృహ తప్పి పడిపోయి ఒక జింక మృతి ప్రకాశం జిల్లా పెద్దోర్నాల్లోని స్థానిక మణికంఠ వెనుక భాగంలో గల పొలాల్లో అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వచ్చిన ఐదు కృష్ణ…
అన్నమయ్య జిల్లా రాజంపేట అటవీ పరిధిలో 19ఎర్రచందనం దుంగలు స్వాధీనంరాజంపేట అటవీ పరిధిలో సోమవారం ఉదయం 19ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ అధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవులుకు…