గిద్దలూరు అటవీ శాఖ డివిజన్ లో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ కార్యదర్శి పులుల అభయారణ్యం వై మధుసూదన్ రెడ్డి I.F.C పర్యటనా

Spread the love

గిద్దలూరు అటవీ శాఖ డివిజన్ లో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ కార్యదర్శి పులుల అభయారణ్యం వై మధుసూదన్ రెడ్డి I.F.C పర్యటనా

ప్రకాశం జిల్లా గిద్దలూరు అటవీ శాఖ డివిజన్ లో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ కార్యదర్శి పులుల అభయారణ్యం వై మధుసూదన్ రెడ్డి I.F.C గిద్దలూరు పరిధిలోరాచర్ల మండలం నెమలిగుండ రంగస్వామి పరిసర ప్రాంతము, దిగుమెట్ట పరిధిలో నూతనంగా నిర్మించిన ఎకో టూరిజం లో జరుగుతున్న పనులను పరిశీలించి వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.
అనంతరం గిద్దలూరు అటవీశాఖ కార్యాలయం నందు శ్రీ గోకరాజు గంగరాజు చైర్మన్ లైలా గ్రూప్ మాజీ పార్లమెంట్ సభ్యులు బహుకరించిన నూతన ట్రాక్టర్ను ప్రారంభించి అటవీశాఖ కార్యాలయం ను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో వైవి . నరసింహ రావు,డిప్యూటీ డైరెక్టర్ పులుల అభయారణ్యం గిద్దలూరు అటవీశాఖ క్షేత్ర అధికారులు కార్యాలయం సిబ్బంది జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page