జూన్ 9 వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపప్రసాదం పంపిణీ

సాక్షిత : జూన్ 9 వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.…

ప్రజల మద్దతుతో వైసీపీకి శవయాత్ర తప్పదు…

రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతుతో వైసిపికి శవయాత్ర తప్పదంటూ తీవ్రస్థాయిలో మండిపడిన కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు. 23-05-2023 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ,కంబదూరు మండల కేంద్రంలో ఇదేం ఖర్మ…

మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య…

ఎన్టీఆర్ మెచ్చిన నాయకుడు సిరికొండ మధుసూదనా చారి.

ఎన్టీఆర్ మెచ్చిన నాయకుడు సిరికొండ మధుసూదనా చారి. రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ స్ఫూర్తి పురస్కారాన్ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అందుకోవడం జరిగింది. సామాజికoగా రాజకీయoగా తన జీవితంలో తనదైన ముద్రవేసిన నందమూరి తారక రామారావు ఎంతో…

అధికారుల తో సమీక్షా సమావేశం జరిపిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ ,హైదర్ నగర్ ,కూకట్పల్లి పార్ట్ డివిజన్ల పరిధిలోని పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై ఈ రోజు కూకట్పల్లి జోనల్ కార్యలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో గౌరవ…

ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్,పాపరాయుడు నగర్ కాలనీలలో రూ.25.00 ఇరవై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు గౌరవ కార్పొరేటర్ శ్రీ జూపల్లి సత్యనారాయణ గారు మరియు…

ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

*కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 141 మంది లబ్ధిదారులకు 1,41,16,356 /- ఒక కోటి నలబై ఒక లక్ష పదహారు వేల మూడు వందల యాబై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన గౌరవ ప్రభుత్వ విప్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘మెగా జాబ్‌ మేళా’ గ్రాండ్‌ సక్సెస్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘మెగా జాబ్‌ మేళా’ గ్రాండ్‌ సక్సెస్… ముఖ్య అతిథులుగా ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్… 118కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరు… తరలివచ్చిన వేలాది మంది యువతీ, యువకులు… 269 మందికి స్పాట్…

మహాలింగేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి.

మహాలింగేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి. చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు శివ నేను గూడెంలో మహాలింగేశ్వర స్వామి జాతర ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక…

నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్

నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ మల్లెపల్లి సాక్షిత ప్రతినిధి మల్లేపల్లి పట్టణంలో జరిగిన అఖిల మహేష్ కుమార్ ల వివాహ నిశ్చితార్థానికి మిర్యాల శోభారాణి, శ్రీనివాసులు గారి ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE