సంగారెడ్డి: రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి

సాక్షిత సంగారెడ్డి: రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…

రైతు సంతోషంగా ఉండాలన్నదే జగనన్న సంకల్పం.

రైతు సంతోషంగా ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం అని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం కొల్లికుళ్ళ గ్రామం నందు 10.95 లక్షల రూపాయల వ్యయంతో సొసైటీ భవనం ఆధునీకరణ,కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో…

ఈనెల 9న ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన

సాక్షిత : ఈనెల 9న ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ పనులను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ,పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ,మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి తో కలిసి…

అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

అంగన్వాడి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపసర్పంచ్, ఐసిడిఎస్ సూపర్వైజర్ చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో అంగన్వాడి బడిబాట కార్యక్రమాన్ని ఐసిఐడిఎస్ సూపర్ వైజర్ రోజా తో కలిసి ప్రారంభించిన ఉప సర్పంచ్ సాగర్ల నరేష్ యాదవ్ ప్రారంభించారు.ఈ…

కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే గర్వకారణం..

రూ.757.54 లక్షల ఖర్చుతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 29 చెరువులు అభివృద్ధి…రూ.42 కోట్లతో ఫాక్స్ సాగర్, రూ.35 కోట్లతో ఎస్టీపీల అభివృద్ధి…ఫాక్స్ సాగర్, అంబీర్ చెరువులను మినీ ట్యాంక్ బండ్ లుగా తీర్చిదిద్దుతాం…దుండిగల్ లో ‘సాగునీటి దినోత్సవ’ వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్……

శ్రీ శ్రీ శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత అభయాంజనేయ స్వామి, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి

శ్రీ శ్రీ శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత అభయాంజనేయ స్వామి, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి అష్టమ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ … సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: గాజులరామారం డివిజన్ పరిధి, ఉషోదయ కాలనీ…

మిషన్ రాయలసీమ కార్యక్రమానికి భారీగా బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు..

నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర సందర్భంగా మిషన్ రాయలసీమ కార్యక్రమం లో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర…

ప్రభుత్వ పథకాలపై సమగ్ర అవగాహన వుండాలి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతి : మెప్మా కార్యక్రమాలు, ప్రభుత్వ పధకాలపై అవగాహన పెంపొందించడానికి రిసోర్స్ పర్సన్(ఆర్పి) కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ ప్రారంభించారు. ఈ సంధర్భంగా కమిషనర్ హరిత…

సూరారం 129 డివిజన్ లో కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా!

రాజీవ్ గాంధీ నగర్, శివాలయ నగర్ బస్తీలలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాదయాత్ర.. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ‘కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన…

శతాబ్దంలో జరగని అభివృద్ధి దశాబ్దంలో జరుగుతుంది: వికారాబాద్ ఎమ్మెల్యే

శతాబ్దంలో జరగని అభివృద్ధి దశాబ్దంలో జరుగుతుంది: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE