ఈనెల 9న ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన

Spread the love

సాక్షిత : ఈనెల 9న ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ పనులను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ,పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ,మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి తో కలిసి పర్యవేక్షించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..
ఈ సందర్భంగా *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * మాట్లాడుతూ భారీ సంఖ్యలో ప్రజలు ఈ బహిరంగ సభకు హాజరై సభను విజయవంతం చేయాలని కోరడం జరిగింది

Related Posts

You cannot copy content of this page