ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగం

సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం పెద్దేము ల్ మండలం లో గ్రామ పంచాయతీ గాజీపూర్ లో ,సర్పంచ్ తలారి వీరప్ప ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంలో, ఊరూరా చెరువుల పండుగ సందర్భంగా, గ్రామస్తులంతా,…

చిట్యాలలో పట్టపగలు భారీ చోరి

– తాళం వేసిన ఇంట్లో చోరీ నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో వేణుగోపాల స్వామి వెంచర్ లో ఉన్న రియల్టర్ గంజి రాంమూర్తి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంటి యజమాని కుటుంబంతో వ్యక్తిగత పనుల నిమిత్తం బయటికి వెళ్లిన సందర్భంలో…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ బౌరంపేట్ పరిధి 18వ వార్డుకు చెందిన పలు పార్టీల నాయకులు పల్పునూరి బల్వంత్ రెడ్డి, చౌదరి సిగ్నేశ్వర్ రెడ్డి, 17వ వార్డుకు చెందిన కాసాని బాలకృష్ణ లు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా…

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం …చేరిక తేది అతి త్వరలో వెల్లడిస్తారు … సాక్షిత : ఖమ్మం జిల్లాలో చివరి సారి అన్ని నియోజకవర్గాల్లోని అభిమానుల అభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన సభలో…

సూర్యాపేట జిల్లా లో మృగశిర కార్తె సంబురం..చేపలను పట్టుకుని మురిసిపోయిన మంత్రి

సాక్షితసూర్యాపేట : మత్స్యకారుల తో మంత్రి జగదీశ్ రెడ్డి మాటా.. మంతీనిత్యం ప్రజా సేవ తో బిజీగా ఉండే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేరువు వద్ద సందడి చేశారు. సూర్యాపేట రూరల్ మండలం లో పలు…

కొవిడ్ నేపథ్యంలో మూడేళ్ల విరామం తర్వాత ఇవాళ తిరిగి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019లో ఆఖరి సారి చేప ప్రసాదం పంపిణీ చేయగా.. కొవిడ్ నేఫథ్యంలో గత మూడేళ్లుగా పంపిణీ నిలిచిపోయింది. ఏటా మృగశిర…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ బౌరంపేట్ పరిధి 18వ వార్డుకు చెందిన పలు పార్టీల నాయకులు పల్పునూరి బల్వంత్ రెడ్డి, చౌదరి సిగ్నేశ్వర్ రెడ్డి, 17వ వార్డుకు చెందిన కాసాని బాలకృష్ణ లు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా…

సాయి నగర్ వెస్ట్ సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

సాక్షిత : 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లో 15 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా…

సంక్షేమ స్వర్ణయుగం కెసిఆర్ సార్ పాలన

సాక్షిత : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ గౌలికర్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో…

95 లక్షల వ్యయంతో నూతనంగా కాంపౌండ్ వాల్, మరియు పార్క్ అభివృద్ధి పనుల కొరకు శంకుస్థాపన

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , సుమారు 95…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE