దుందిగల్ పురపాలక కార్యాలయంలో ఘనంగ తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ సంబురాలు

సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపల్ పరిధి గండిమైసమ్మలోని పురపాలక కార్యాలయంలో దుండిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ అధ్యక్షతన వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని చైర్ పర్సన్ క్రిష్ణవేణి క్రిష్ణ ఆవిష్కరించారు.…

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశం

సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్‌ నగరంలో పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికై, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదర్…

జీడిమెట్ల డివిజన్ వార్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని గాయత్రినగర్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

పేట్ బషీరాబాద్ లోని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి పరిశీలించిన బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

సాక్షిత : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేట్ బషీరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ (JNJMACHS) స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావ్…

పదేండ్లలో మంథని పట్టణ ప్రగతికి బాటలు..

మంథని పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీమతి పుట్ట శైలజ .. సాక్షిత : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే మంథని పట్టణ ప్రగతికి బాటలు పడ్డాయని మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ…

ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకే వార్డు కార్యాలయాలు…

ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకే వార్డు కార్యాలయాలు…పరిపాలన వికేంద్రీకరణకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు…జగద్గిరిగుట్టలో మెడికల్ కాలేజీ, బస్ టర్మినల్, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాం…జగద్గిరిగుట్ట వార్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి,…

వెటర్నరీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ

సాక్షిత : శేర్లింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెటర్నరీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ మరియు ఎంపీ రంజిత్ రెడ్డి తో కలిసి ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాను

ప్రజలకు ప్రభుత్వ సేవలు సత్వరం అందించాలనే ఉద్దేశం వార్డు పాలన…-సబీహా గౌసుద్దీన్

సాక్షిత :కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు *మహమ్మద్ గౌసుద్దీన్ , వార్డు కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…

ప్రభాస్ నటించిన ఆది పురుష చలనచిత్రాన్ని వీక్షించిన కూకట్పల్లి ఎమ్మెల్యే

సాక్షిత :ప్రభాస్ నటించిన ఆది పురుష చలనచిత్రాన్ని వీక్షించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోఆర్డినేటర్ సతీష్ అరోరా..వర్టెక్స్ వర్మ ..శ్యామలరాజు తదితరులు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఆధునిక కాలానికి తగ్గట్టుగా రామాయణ ఇతివృత్తాన్ని ప్రేక్షకులకు చిత్ర…

లొంగిపోయిన మావోయిస్టు డిసియం జ్యోతికి ఆర్థికసహాయం

సాక్షిత : *మావోయిస్టు డిసియంగా పనిచేసి ఇటీవల లొంగిపోయిన రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం శివంగులపల్లికి చెందిన నేరేళ్ళ జ్యోతి అలియాస్ జ్యోతక్క (35)కు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు 5లక్షల రూపాయల ఆర్థికసహాయం చెక్కును తన కార్యాలయంలో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE