జీడిమెట్ల డివిజన్ వార్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని గాయత్రినగర్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి , డిప్యూటీ కమిషనర్ మంగతాయారు తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page