RTC బిల్లుపై ఆమోదం తెలపని గవర్నర్

హైదరాబాద్:బీఆర్ఎస్‌ సర్కార్‌కు గవర్నర్‌ తమిళి సై వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇటీవల వరదలు సంభవించి రాష్ట్రంలోని అనేక గ్రామాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాలను గవర్నర్ సందర్శించి ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా…

కార్పొరేట్ పాఠశాలకు దీటుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాసులు నూతన ఫర్నిచర్ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ వార్డ్ నెంబర్ శ్రీధర్ గౌడ్ కో ఆప్షన్ నెంబర్ శ్రీనివాస్…

తెలంగాణ వస్తే హైదరాబాద్‌ ఆగమవుతుందన్న వాళ్లకే ఇదే చెంప పెట్టు సీఎం కేసీఆర్‌

తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు భయభ్రాంతులకు గురి చేశారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఈ భూముల ధర వ్యవహారాన్ని హైదరాబాద్‌ ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా అర్థం చేసుకోవాలని స్పష్టం…

MLA దుర్గం చిన్నయ్య చెబితే నేను నమ్మ లేదు కేటీర్

ఒక్క ఇంజనీరింగ్ కళాశాల లేని బెల్లంపల్లి లో రెండు IT కాంపెనీలు ఉన్నాయని మ్మెల్యే దుర్గం చిన్నయ్య చెబితే తాను నమ్మలేదని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ లో వ్యాఖ్యనించారు హైదరాబాద్ సుమారు 250 కి, మీ దూరం లో సనాతన అనాలెటిక్స్…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కావాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ…

రైతు రుణమాఫీ పునః ప్రారంభించినందుకు చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద రైతు రుణ మాఫీ పునఃప్రారంభించినందుకుగాను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సూచనలతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం…

మెరుగైన మౌలిక వసతులతో డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..

సాక్షిత : కోటి ఇరవై లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 128 చింతల్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ లో రూ.1.20 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్డు…

తాండూర్ నియోజకవర్గం లో మాదిగల, SC వర్గీకరణ కొరకు హైదరాబాద్ లో జరుపబోయేవిశ్వరూప మహాసభను..

తాండూర్ నియోజకవర్గం లో మాదిగల, SC వర్గీకరణ కొరకు హైదరాబాద్ లో జరుపబోయేవిశ్వరూప మహాసభను..విజయవంతం చేయుటకు సన్నాహక సధస్సు జరిగింది. సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : నియోజకవర్గం, తాండూర్ పట్టణం లో,సాయిపూర్ తులసి గార్డెన్ లో MRPS మరియు MSP…

ఏకాగ్రతతో చదివి ఉన్నతంగా ఎదగాలి.

ఏకాగ్రతతో చదివి ఉన్నతంగా ఎదగాలి. అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఏకాగ్రతతో చదివి ఉన్నతంగా ఎదగాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఎస్.పి. కాలని ప్రభుత్వ ఉన్నత…

పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి,జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ స్థానిక ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించి, పిల్లలతో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE