RTC బిల్లుపై ఆమోదం తెలపని గవర్నర్

Spread the love

హైదరాబాద్:
బీఆర్ఎస్‌ సర్కార్‌కు గవర్నర్‌ తమిళి సై వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇటీవల వరదలు సంభవించి రాష్ట్రంలోని అనేక గ్రామాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.

ఆ ప్రాంతాలను గవర్నర్ సందర్శించి ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్ తిప్పి పంపించిన విషయం తెలిసిందే.

తాజాగా.. ఈ శాసన సభ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలనుకున్న ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపలేదు. ఆర్థికపరమైన బిల్లు కావడంతో ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. దీంతో ప్రభుత్వానికి గవర్నర్ మరోసారి షాకిచ్చింది………..

Related Posts

You cannot copy content of this page