ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్

సాక్షిత హైదరాబాద్ :టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గవర్నర్ లేఖ రాశారు. ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్…

RTC బిల్లుపై ఆమోదం తెలపని గవర్నర్

హైదరాబాద్:బీఆర్ఎస్‌ సర్కార్‌కు గవర్నర్‌ తమిళి సై వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇటీవల వరదలు సంభవించి రాష్ట్రంలోని అనేక గ్రామాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాలను గవర్నర్ సందర్శించి ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా…

You cannot copy content of this page