కార్పొరేట్ పాఠశాలకు దీటుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

Spread the love

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాసులు నూతన ఫర్నిచర్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ వార్డ్ నెంబర్ శ్రీధర్ గౌడ్ కో ఆప్షన్ నెంబర్ శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి నాయకులు బ్రహ్మేంద్ర గౌడ్ మంద రమేష్ తదితరులు పాఠశాలలను సందర్శించడం జరిగింది కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ రంగ పాఠశాలలో డిజిటల్ క్లాసులు నూతన ఫర్నిచర్ విద్యా బోధనకు సంబంధించిన బుక్స్ నోట్స్ ఎమ్మెల్యే సాయంతో ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది

ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నిరుపేద విద్యార్థులను గుర్తించి కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ రంగ పాఠశాలలను అన్ని వసతులు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఇది లేదు అనకుండా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కి విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page