ప్రకాశం జిల్లా – రాచర్ల లో.5 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ విఆర్వో

ప్రకాశం జిల్లా – రాచర్ల లో.5 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ విఆర్వో పిక్కిలి వెంకటేశ్వర్లు పట్టాదారు పాస్ పుస్తకం కోసం రూ.25 వేలకు ఒప్పందం కుదుర్చుకుని గతంలో రూ.20 వేలు తీసుకున్న సదరు విఆర్ఓజిల్లాలో సంచలనం సృష్టిస్తున్న…

IT పురపాలక శాఖ మంత్రివర్యులు KTR దూర దృష్టితో GHMC లో గల అన్ని డివిజన్ల అభివృద్ధి

IT పురపాలక శాఖ మంత్రివర్యులు KTR దూర దృష్టితో GHMC లో గల అన్ని డివిజన్ల అభివృద్ధితోనే హైదరాబాద్ విశ్వ నగరంగా మారుతుంది కార్పొరేటర్ రషీద మహమ్మద్ రఫీ… చింతల్ డివిజన్లో గల పట్వారి ఎంక్లోవ్ MTAR కంపెనీ నుండి షరాన్…

ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్

సాక్షిత హైదరాబాద్ :టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గవర్నర్ లేఖ రాశారు. ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్…

టీచర్అర్హతకు టెట్‌

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2023 నిర్వహణకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ ప్రకారం సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష నిర్వహించనుంది. అర్హత: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.…

ఆలయం గోడ కు కన్నం చేసి అమ్మవారి నగలు చోరీ

హైదరాబాద్:మల్కాజ్‌గిరిలో దొంగలు రెచ్చిపోయారు. మల్కాజ్‌గిరి గౌతం‌నగర్‌లో దుర్గాభవాని ఆలయంలో తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. ఆలయం గోడకు కన్నం పెట్టి లోనికి దుండగులు ప్రవేశించారు. 20 తులాల బంగారం, 2 కిలోల వెండి చోరీ చేశారు. ఆలయంలో ఉన్న కౌంటర్ లోని రూ.80వేలు,…

సనిటైజేసెన్ క్లీనింగ్ పనులు జరగక ఇబ్బంది పడుతున్నాం అని కాలని వాసులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ పరిధిలో దుర్గ ఎస్టేట్స్ లో గత వారం రోజులుగా డ్రైనేజ్(UGD)లైన్ ఓవర్ ఫ్లో అయి మరియు సనిటైజేసెన్ క్లీనింగ్ పనులు జరగక ఇబ్బంది పడుతున్నాం అని కాలని వాసులు తెలియ జేయడంతో కాలని వాసులతో కలిసి…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 5వ రోజు మల్లికార్జున్ నగర్.. మానసరోవర ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 5వ రోజు మల్లికార్జున్ నగర్.. మానసరోవర ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.. అనంతరం కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో మొత్తం అన్ని విభాగాల అధికారులతో ఈ ఐదు రోజులు జరిగిన పాదయాత్రకు సంబంధించి సమీక్ష…

నెల్లూరు నగర నియోజకవర్గంలోని 13వ డివిజన్ బాలాజీనగర్ బ్యాంకు కాలనీ లో రూ.35 లక్షలతో నిర్మిస్తున్న డ్రెయిన్

నెల్లూరు నగర నియోజకవర్గంలోని 13వ డివిజన్ బాలాజీనగర్ బ్యాంకు కాలనీ లో రూ.35 లక్షలతో నిర్మిస్తున్న డ్రెయిన్ పనులకు నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ శంకుస్థాపన చేసారు. బ్యాంకు కాలనీ నుండి వెళ్ళు నాలుగు కూడళ్ళలో వున్నా పార్కు…

మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

జిన్నారం మండల కేంద్రంలో రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్. మండల పరిషత్ అధికారి రాములు

మండల వ్యవసాయ అధికారుల సమక్షంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు అవగాహన కార్యక్రమంలో రైతులు వేసుకోవాల్సిన పంటలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు ముఖ్యంగా పామాయిల్ పంట వేయడంతో మంచి రాబడి దిగుబడి ఆదాయం వస్తుందని వ్యవసాయ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE