సనిటైజేసెన్ క్లీనింగ్ పనులు జరగక ఇబ్బంది పడుతున్నాం అని కాలని వాసులు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ పరిధిలో దుర్గ ఎస్టేట్స్ లో గత వారం రోజులుగా డ్రైనేజ్(UGD)లైన్ ఓవర్ ఫ్లో అయి మరియు సనిటైజేసెన్ క్లీనింగ్ పనులు జరగక ఇబ్బంది పడుతున్నాం అని కాలని వాసులు తెలియ జేయడంతో కాలని వాసులతో కలిసి పర్యటించి సమస్య వివరాలు కాలని వాసులని అడిగి తెలుసుకొని సంబధిత చింతల్ (HMWS) అధికారులతో మాట్లాడి సమస్య తీవ్రతను అధికారులకు తెలియజేసి వెంటనే ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా పరిస్కరించాలి అని అధికరులను కోరిన బి జె పి అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భారత్ సింహా రెడ్డి.


ఈ కార్యక్రమంలో కాలని అధ్యక్షులు విటల్, మధుసూధన్,బాలి రెడ్డి,పార్థ సారథి రెడ్డి, రామకృష్ణ రెడ్డి,గోలి నరేష్,సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page