కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి ని సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. ఆయన మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్,…

జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు

జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. దీన్ని అడ్డుకోవాలని కుట్ర జరుగుతోంది.. రాహుల్ గాంధీ ఓబీసీ పక్షాన నిలబడ్డారు అని.. రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారు.. బీజేపీకి వేసే ప్రతీ ఓటు.. రిజర్వేషన్లు రద్దుకు తోడ్పాటు..…

సిక్కులు ఎంతో గొప్పగా జరుపుకొనే పండుగ బైసాఖీ ఉత్సవం అని మాజీమంత్రి,

సిక్కులు ఎంతో గొప్పగా జరుపుకొనే పండుగ బైసాఖీ ఉత్సవం అని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖల్సా స్థాపించిన రోజును పురస్కరించుకొని అమీర్ పేట లోని DK రోడ్డులో గల MCH గ్రౌండ్ లో సిక్కు…

దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలు :కిషన్‌రెడ్డి

మన దేశం, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత కావాలి.. కరోనా నుంచి మనల్ని ఆదుకున్నారు మోడీ.. ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారు.. పేదలకు LPG సిలిండర్లు ఇస్తుంది మోడీ.. పొదుపు సంఘాలకు డిపాజిట్లు…

మీ ఇంట్లో మేలు జరుగుంటేనే మాకు ఓటేయండి అని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న

నమ్మకద్రోహులను క్షమించను రానివ్వను కులదైవం మీద ఆన గిరిజనులకు పెద్దపీట వేసినది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిజనుల ఆత్మీయ సమావేశం సూపర్ సక్సెస్ *కోవూరు హైవే చీరాల ఎదురుగా నియోజకవర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,…

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అని నిరూపించిన సహజ

చిన్నతనంలో స్నేహితులతో కలిసి సరదాగా రాకెట్ పట్టిన ఆ చిన్నారి… పదేండ్లు వచ్చేసరికి టెన్నిస్ నే కెరీర్ గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. టెన్నిస్ లో శిక్షణ ప్రారంభించిన ఆ అమ్మాయి అంచెలంచెలుగా ఎదుగుతూ, భారత జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. ఆ…

సికింద్రాబాద్..అర్ పి ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని అరెస్టు

సికింద్రాబాద్..అర్ పి ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు..నకిలీ సుడో రైల్వే ఎస్సై మాళవిక అరెస్టు మాళవిక నార్కట్ పల్లి కి చెందిన యువతి..నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసిన యువతి..2018…

టీడీపీ వాళ్ళు మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు అని మళ్ళీ వైసీపీ లో చేరిన ఎల్లారెడ్డి రొశిరెడ్డి తమ్ముడు ఎల్లారెడ్డి వెంకట రెడ్డి

పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్

ఆలోచించి ఓటు వేయండి.. అభివృద్ధి చేశాను అని నమ్మితేనే నాకు అండగా ఉండండి..ఎమ్మెల్యే

ఆలోచించి ఓటు వేయండి.. అభివృద్ధి చేశాను అని నమ్మితేనే నాకు అండగా ఉండండి..ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి * సాక్షిత : సిద్దార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులతో నిర్వహించిన ఆత్మీయ…

తెలంగాణ ఉద్యమంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం: సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొన్నది అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్‌ అని పెట్టింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ర్ట అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం రాష్ర్ట అధికారిక…

You cannot copy content of this page