మెరుగైన మౌలిక వసతులతో డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..

Spread the love

సాక్షిత : కోటి ఇరవై లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 128 చింతల్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ లో రూ.1.20 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్య అతిధిగా పాల్గొని శంకుస్థాపన చేసారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను డివిషన్లలో చేపడుతున్నట్లు, ప్రజా సౌకర్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు, సౌకర్యవంతమైన రహదారులు, త్రాగునీరు, మెరుగైన విద్యుత్, డ్రైనేజీలు, వంటి మౌలిక వసతులతో ప్రతి డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిదుతున్నామన్నారు. .

ఈ కార్యక్రమంలో అధికారులు వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, డి ఈ శిరీష, ఏ ఈ సంపత్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మఖ్సూద్ అలీ, బస్వరాజ్, ప్రభాకర్ గుప్త, మహిళా నాయకులూ స్వప్న, విజయ లక్ష్మి, మాలతీ, కాలనీ అద్యేక్షులు చందు, పాల యాదగిరి, చల్మా రెడ్డి, గోపాల్, సురేష్, కృష్ణ, నాగేందర్, సంతోష్, రవి శంకర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page