ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రిముంబయిని మురికివాడలు లేని నగరంగా మార్చాలనే లక్ష్యానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం అన్నారు. ఆయన అక్కడ నివాసితులకు ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందిస్తామని.. గొప్ప ప్రాముఖ్యతను…
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ఖమ్మం నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి నగరంలో…
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ అంబీర్ లేక్ పరిసరాలు మరియు వాకింగ్ ట్రాక్ సమస్య లను వాకర్స్ తో అడిగి తెలుసుకున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ & 8వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి. ఈ సందర్బంగా…
: కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి ఆహ్వాన పత్రికలు అందజేయగా పలువురు సంక్షేమ సంఘం నాయకులు కాలనీలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట లో గల పార్క్ పరిసరాలను జిహెచ్ఎంసి మరియు హరికల్చర్ అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…
రానున్న రోజుల్లో మన జీవకోనని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతా అని మాటిస్తున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . స్థానిక జీవకోన అంబేద్కర్ సర్కిల్లో స్థానిక మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని…
ఐదేళ్లలో ఆదర్శంగా ‘నెల్లూరు రూరల్’ ను తీర్చిదిద్దుతా
సాక్షిత : కోటి ఇరవై లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 128 చింతల్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ లో రూ.1.20 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్డు…
సాక్షిత : _ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో ప్రజల వాడుకలో ఉన్న స్మశాన వాటిక మరియు డంప్ యార్డ్ స్థలాన్ని గత కొద్దీ రోజులుగా కొంతమంది అసాంగిక వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించటానికి…
సాక్షిత : భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్శేరిలింగంపల్లి డివిజన్ లోగల నెహ్రు నగర్, గోపినగర్ కాలనీలలో భూగర్భ డ్రైనేజ్ మరియు నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో…