సెప్టెంబర్ 7న వినాయకసాగర్ ప్రారంభం – టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన

తిరుపతి నగరం తిరుపతి కార్పొరేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్మార్ట్ సిటీ నిధుల్లో భాగంగా నిర్మించిన వినాయక సాగర్ ప్రాజెక్టును సెప్టెంబర్ 7వ తేది ప్రారంభిస్తున్నట్లు టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. వినాయక సాగర్లో జరుగుతున్న పనులను సాయంత్రం…

ప్రారంభోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయండి – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరం తిరుపతి నగరంలో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే ఆడిటోరియం, వినాయక సాగర్ ప్రారంభోత్సవాలకు అన్ని ఏర్పాటు చేయాలని అధికారులను వుద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం అన్ని…

కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ కి నుదుట తిలకం దిద్ది, చేతికి రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలువుతున్న బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు.

రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ కి నుదుట తిలకం దిద్ది, చేతికి రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలువుతున్న బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు.

ఓటర్ల జాబితా బహిరంగంగా పొరబాట్లు లేకుండా చేస్తున్నాము – ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

తిరుపతి నగరం ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా బహిరంగంగా సిద్ధం చేస్తున్నామని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజక ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో…

పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు

పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల ఎంపిక శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొదటి విడత డ్రా లో 500 మంది లబ్దిదారుల ఎంపిక*…

7వ రోజు పాదయాత్ర పూర్తిచేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రి భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు..శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపుమేరకు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్…

నరేంద్ర మోదీ కి పాలాభిషేకం చేసిన మహిళలు ,బిజెపి శ్రేణులు

రక్షా బంధన్ కానుకగా గ్యాస్ ధర తగ్గించిన మోదీ కి ధన్యవాదాలు తెలిపారు.. బుధవారం గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ వైయస్సార్ చౌక్ దగ్గర జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు టి కృష్ణవేణి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిలిండర్…

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు…

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగ లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాంనగర్ మునిసిపల్ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగ లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాంనగర్ మునిసిపల్ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ స్థానిక శాసనసభ్యుడు ముటా గోపాల్, కార్పొరేటర్ రవి చారి, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ…

దుండిగల్ పోచమ్మ తల్లి బోనాలకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి ఆహ్వానం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: దుండిగల్ గ్రామంలో వచ్చే నెల 3 వ తేదీన జరగనున్న శ్రీ పోచమ్మ తల్లి బోనాలు & ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్, కౌన్సిలర్ జక్కుల కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో దుండిగల్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE