పటాన్ చేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్ చేరు నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న పటాన్ చేరు మాజీ జడ్పిటిసి బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ గారు ఈ…

శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవాలయ కార్యక్రమం 6 వ వార్షికోత్సవ కార్యక్రమం….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో సంజీవయ్య నగర్ లో ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ దేవాలయం 6వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి…

డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు అయినా రామ్ రాజ్ కాటన్ షోరూం

ఎమ్మెల్యే కేపీ వివేకానంద ,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి , ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు అయినా రామ్ రాజ్ కాటన్ షోరూం ను ప్రారంభించడం…

కార్పొరేటర్లు, అధికారులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు

కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,కమీషనర్ రామకృష్ణ రావు , కార్పొరేటర్లు, అధికారులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (EVM)పనితీరు మరియు ఎలక్షన్ కమీషన్ ద్వారా పోలింగ్ బూత్ వైజ్ అవగాహన వంటి విషయాల్ని పరిశీలించడం…

ప్రగతినగర్లోని రామరాజ్ కాటన్ షోరూం ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రామరాజ్ కాటన్ షోరూం ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅథితిదిగా మేయర్ కోలన్ నీల గోపాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు…

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ తో మహేంద్రసింగ్ ధోని గేమ్

న్యూ జెర్సీ :భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కార్లోస్ అల్కరాజ్ ఆడుతున్న మ్యాచ్‌ను చూసేందుకు ధోని ఇటీవల అమెరికాకు చేరుకున్నాడు. అల్కరాజ్‌ను కలిసిన, మ్యాచ్‌ చూస్తున్న ఫొటోలు, వీడియోలు తాజాగా అమెరికా మాజీ…

ఘనంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం…

మాతృదేవతారాధానతో కార్యసిద్ధి జరుగుతుంది : టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఓబీసీ డిక్లరేషన్ కో చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్… గ్రామంలోని ప్రజలను దుష్టశక్తుల నుండి కాపాడేందుకు గ్రామ పొలిమేరలో వెలిసిన అమ్మవారు పోచమ్మ తల్లి అని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఓబీసీ…

నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం వావిలాల గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

మేయర్ అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ తో NMC అధికారులు శానిటేషన్ అధికారులు సిబ్బంది తో సమావేశం

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ తో NMC అధికారులు శానిటేషన్ అధికారులు సిబ్బంది తో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో ఆయా డివిజన్ పరిధిలో చెత్త శుభ్రం, కొన్ని…

తెలుగు రాష్ట్రాల నుంచి హద్దులు దాటుతున్న గంజాయి: 8 మంది అరెస్టు

వరంగల్ జిల్లా:ఒడిశాలోని మాల్కన్‌గిరి నుండి ఆంద్రప్రదేశ్ లోని అమరావతి, వయా వరంగల్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న 8 మంది స్మగ్లర్లతో పాటు 75 లక్షల విలువజేసే 150 కిలోల ఎండు గంజాయిని వరంగల్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE