ఏప్రిల్ 9న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి…

రైతుల వద్దకు వెళ్లనున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్

ఉదయం 10.30 కు జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం దారవత్ తండాలో ఎండిన పంటల పరిశీలన 11.30 కు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో మీడియా సమావేశం 4.30 కు నల్గొండ జిల్లాలోని నిడమనూర్ మండలం..

హత్య కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన వేంపల్లి పోలీసులు..

ఈనెల 24వ తేదీ నాగేంద్ర అనే వ్యక్తిని శివ, నర్సింహులు, శ్రీనివాసులు ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కామెంట్ చేస్తున్నారనే కారణంగా.. కత్తితో దాడి చేసినట్లు వెల్లడించిన సీఐ చాంద్ బాషా చికిత్స పొందుతూ నరసింహులు అనే వ్యక్తి ఈ నెల 26వ…

దయానంద్ నగర్ లో గల శ్రీ జాగృతి మహిళా మండలి ఆధ్వర్యం

దయానంద్ నగర్ లో గల శ్రీ జాగృతి మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా 14వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఆరతి ఎంబి.బి.ఎస్ డి జి ఓ… మహిళా మండలి ఫౌండర్ మెంబర్ వి రాందాస్ పూర్ణచందర్రావు……

పోలీస్ కమిషనర్ తో బేటి అయిన సి ఐ ఎస్ ఎఫ్ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్‌ నందన్

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు, శాంతిభద్రతలపై సెంట్రల్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ముందుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సి ఐ ఎస్ ఎఫ్ సౌత్‌ జోన్ -ll డిప్యూటీ…

ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చేపట్టాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చేపట్టాలని, పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్పి (ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్) లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, చింతకాని మండలం నామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ…

త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, చింతకాని మండలంలోని గాంధీనగర్, పందిళ్లపల్లి, జగన్నాధపురం, నామవరం, తిరుమలపురం, నర్సింహాపురం, లచ్చగూడెం గ్రామాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరాపై అధికారులను అడిగి…

కూచిపూడి బాబారాణి కి నివాళులర్పించిన కొండబాల

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఇటీవల చింతకాని గ్రామంలో మరణించిన పిఎసిఎస్ నాగులవంచ మాజీ చైర్మన్ కూచిపూడి అప్పారావు భార్య కూచిపూడి బాబా రాణి ఫోటోకు పూలు వేసి నివాళులర్పించిన మాజీ మధిర ఎమ్మెల్యే కొండబల కోటేశ్వరరావు, జిల్లా రైతుబంధు…

ఆస్తి పన్ను చెల్లింపులకు చివరి అవకాశం: కమిషనర్ శ్రీనివాస్

సాక్షిత శంకర్‌పల్లి: ఆస్తి పన్ను చెల్లింపులకు చివరి అవకాశం అని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 90 శాతం అపరాధ రుసుము నీటితో ముగియనున్నదని, అందువల్ల పట్టణ ప్రజలు తమ యొక్క ఆస్తి పన్నును…

కొత్తపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికీ గాయాలు

సాక్షిత శంకర్‌పల్లి: గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికీ గాయాలైన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి లోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సత్తిరెడ్డి ఇంట్లో మధ్యాహ్నం గ్యాస్ లీకై సిలిండర్…

You cannot copy content of this page