వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై సూర్యాపేట లో మహిళల తిరుగుబావుట
వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై సూర్యాపేట లో మహిళల తిరుగుబావుట. వేలాది గా తరలి వచ్చి మోడీ ప్రభుత్వం పై భగ్గు మన్న మహిళా లోకం కట్టెల పోయి పై వంట చేసి నిరసన తెలిపిన మహిళలు కేంద్ర ప్రభుత్వ…
వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై సూర్యాపేట లో మహిళల తిరుగుబావుట. వేలాది గా తరలి వచ్చి మోడీ ప్రభుత్వం పై భగ్గు మన్న మహిళా లోకం కట్టెల పోయి పై వంట చేసి నిరసన తెలిపిన మహిళలు కేంద్ర ప్రభుత్వ…
అనాధాశ్రమానికి చేయూతనిచ్చిన : సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సంజీవిని అనాధాశ్రమానికి గిద్దలూరు సీఐ ఫిరోజ్,ఎస్సై బ్రహ్మనాయుడు చేయూతను అందించారు. తమ వంతుగా అనాధాశ్రమానికి నాలుగు బస్తాల బియ్యం రెండు నెలలకు సరిపడ్డ సరుకులు ఒక…
పేద,మధ్యతరగతి ప్రజలను, దోచుకుంటున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం : ఎమ్మెల్యే వనమామోడీ హఠావ దేశ్ కి బచావో : ఎమ్మెల్యే వనమాగ్యాస్ ధర పెంపుకు నిరసనగా ఎమ్మెల్యే వనమా ఆధ్వర్యంలో బిజెపి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా భారీ ర్యాలీ, ధర్నా మరియు…
కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకండి…ప్రభుత్వ వైద్యశాలల్లో నాణ్యమైన వైద్యం…ఇది రైతు పక్షపాత ప్రభుత్వం…ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి…నేలకొండపల్లి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లి డబ్బులు దార పోసి ఆర్థికంగా నష్టపోవద్దని కందల ఉపేందర్రెడ్డి సూచించారు.…
సాక్షిత : సామాన్యుడి పై అధిక భారం వేస్తూ , హద్దు పద్దు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్ ధరలకు వ్యతిరేఖంగా మంత్రి ,బీఆర్ ఎస్ పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వ విప్ ఆరెక పూడి…
మృతురాలి కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 5000/-ఆర్థిక సహాయం కడ్తల్ మండల పరిధిలోని ఎక్వయిపల్లి గ్రామపంచాయతీకి చెందిన ఈర్లపల్లి రాములయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలుసుకొని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర…
సాక్షిత : ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని BJP ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని, తక్షణమే ప్రధాని మోడీ గద్దె దిగాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్…
సాక్షిత : 15th ఆల్ ఇండియా పోలీసు బాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2022-23 లో తెలంగాణ తరుపున పాల్గొని “కాంస్య పతకం *” (Bronze medal) సాధించిన శ్రీమతి. శ్రీబాల, డిసిపి, రాచకొండ మరియు . జి. నర్సింహా రెడ్డి, అడిషనల్ డిసిపి,…
సాక్షిత : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ 44వ జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వ…
సాక్షిత : కూకట్పల్లి డివిజన్ (పార్ట్) పరిధిలో గల పాపిరెడ్డి నగర్ , ఆస్బె స్టాస్ కాలనీ లలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కార్పొరేటర్ జూపల్లి…