మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో గ్యాస్ ధర పెంపుపై తీవ్ర నిరసనలు

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో గ్యాస్ ధర పెంపుపై తీవ్ర నిరసనలు…కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్డుపైనే కట్టెలపొయ్యిపెట్టి వంట వార్పు.. మోదీ దిష్టి బొమ్మ దగ్ధం…ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న మోదీ ప్రభుత్వంకు బుద్ధి చెప్పే రోజు…

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి – 124 డివిజన్ మహిళలు నిరసన

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి – 124 డివిజన్ మహిళలు నిరసన సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పెరిగిన గ్యాస్ సీలిండర్ ధరలను నిరసిస్తూ.. చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి.…

క్రమశిక్షణ కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరణానికి చింతిస్తూ ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు

సాక్షితగుంటూరు జిల్లా (అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం,ఎన్టీఆర్ భవన్ మంగళగిరి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు క్రమశిక్షణ కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరణానికి చింతిస్తూ ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి…

కుమార్తె వివాహానికి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ని ఆహ్వానించిన కాట్రగడ్డ వాసుబాబు

కుమార్తె వివాహానికి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ని ఆహ్వానించిన కాట్రగడ్డ వాసుబాబు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి. పి. సబితా ఇంద్రా రెడ్డి ని, తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు . పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ని…

బందరు ప్రజల గుండెల్లో ‘అర్జునుడు’కు ప్రత్యేక స్థానం – పేర్ని నాని

బందరు ప్రజల గుండెల్లో ‘అర్జునుడు’కు ప్రత్యేక స్థానం – పేర్ని నాని సాక్షిత : మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ గా బచ్చుల అర్జునుడు చేసిన ప్రజా సేవ మరువలేనిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. ఆరోగ్య సమస్యలతో అర్జునుడు…

విశాఖలో ప్రారంభమైన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌..

విశాఖలో ప్రారంభమైన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌.. విశాఖ: విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌) ప్రారంభమైంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్ సదస్సును ప్రారంభించారు.. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఎడ్వాంటేజ్‌ ఏపీ నినాదంతో…

గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన ప్రదర్శన

గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ..పటాన్చెరులో పెల్లుబికిన నిరసనఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనభారీ సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు. సాక్షిత : పటాన్చెరు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై పెంచిన వంట గ్యాస్…

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ గ్రామ కూడలిలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన స్థానిక…

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ .

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ .. మానకొండూర్ మండలం సదాశివపల్లి గ్రామంలో రూ.1 కోటి 40 లక్షల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి, లబ్ధిదారులకు కళ్యాణాలక్ష్మి చెక్కులు అందజేసిన రాష్ట్ర సాంస్కృతిక సారథి…

బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా పూర్తి చేయాలి.

బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా పూర్తి చేయాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో అధికారులు, బ్యాంకర్లతో…

Other Story

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE