మెడికల్ విద్యార్థి ప్రీతి నాయక్ ది ఆత్మహత్య కాదు… ప్రభుత్వ హత్య – కూన శ్రీశైలం గౌడ్

మెడికల్ విద్యార్థి ప్రీతి నాయక్ ది ఆత్మహత్య కాదు… ప్రభుత్వ హత్య – కూన శ్రీశైలం గౌడ్ సాక్షిత : బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు.. గిరిజన వైద్య విద్యార్థిని ప్రీతి నాయక్ హత్య సహా రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న…

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ లోని గాగిల్లాపుర్ పరిధిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ధ్వజస్థంభ ప్రతిష్ట…

హాథ్ సే హాత్ జోడో కార్యక్రమం మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ జగదీశ్వర్ రావు ,

సాక్షిత : ఏ‌ఐ‌సి‌సి కార్యదర్శి బోసు రాజు మరియు టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మెదక్ నియోజకవర్గంలో హాథ్ సే హాత్ జోడో కార్యక్రమం మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ జగదీశ్వర్ రావు ,మెదక్ జిల్లా పార్టీ…

ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పోస్టర్

ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పోస్టర్ ఆవిష్కరించిన కమిషనర్ అఫ్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మొహంతి“సాక్షిత :పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే.. ప్రకృతి పరవశించిపోతుందన్నారు” ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. తమ పిల్లల్ని పెంచడంలో…

షర్మిలకు కేసీఆర్ ఒక్కడే దెయ్యంలా కనిపిస్తున్నాడు – తమ్మినేని

షర్మిలకు కేసీఆర్ ఒక్కడే దెయ్యంలా కనిపిస్తున్నాడు – తమ్మినేని. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలనడం సరైనది కాదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.షర్మిలకు కేసీఆర్ ఒక్కడే దయ్యంలా కనిపిస్తున్నాడని.. కేంద్రంలో ఉన్న…

పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో 2వ రోజు ధర్నా

పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో 2వ రోజు ధర్నా… BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు, ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు ఆధ్వర్యంలో BJP కేంద్ర ప్రభుత్వం పెంచిన…

గాగిల్లాపూర్ లో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

గాగిల్లాపూర్ లో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య…

కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ *సాక్షిత : కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,…

పెంచిన గ్యాస్ ధరలను ఉప సంహరించాల్సిందే.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

పెంచిన గ్యాస్ ధరలను ఉప సంహరించాల్సిందే.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సాక్షిత : *వంట గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తూ పెంచిన గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్ర…

నూతన “గోదావరి కట్స్” స్టోర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నూతన “గోదావరి కట్స్” స్టోర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సాక్షిత : శేరిలింగంపల్లి లోగల గచ్చిబౌలి లోని బోటనికల్ గార్డెన్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన “గోదావరి కట్స్” 9వ బ్రాంచ్ స్టోర్ ను కార్పొరేటర్ ముఖ్య…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE