బందరు ప్రజల గుండెల్లో ‘అర్జునుడు’కు ప్రత్యేక స్థానం – పేర్ని నాని

Spread the love

బందరు ప్రజల గుండెల్లో ‘అర్జునుడు’కు ప్రత్యేక స్థానం – పేర్ని నాని

సాక్షిత : మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ గా బచ్చుల అర్జునుడు చేసిన ప్రజా సేవ మరువలేనిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. ఆరోగ్య సమస్యలతో అర్జునుడు అకాల మరణం ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటన్నారు.

అర్జునుడు భౌతికకాయాన్ని దర్శించిన పేర్ని నాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అర్జునుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page