మృతురాలి కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ 5000/-ఆర్థిక సహాయం

Spread the love

మృతురాలి కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 5000/-ఆర్థిక సహాయం

కడ్తల్ మండల పరిధిలోని ఎక్వయిపల్లి గ్రామపంచాయతీకి చెందిన ఈర్లపల్లి రాములయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలుసుకొని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తన ఫౌండేషన్ ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సాయం వారి కుటంబసభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఐక్యత ఫౌండేషన్ సభ్యులు పాలకుర్ల కరుణాకర్ గౌడ్ మృతురాలి కుటుంబానికి 5000 రూపాయలు అందజేశారు.

కుటుంబ సభ్యులు *ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాలకుర్ల యాదయ్య గౌడ్,లీడర్ రాములయ్య వార్డు సభ్యులు అన్నెపు వెంకటేష్,md చోటే, గదమోని ఇందిరమ్మ, రమేష్ నాయక్, నాయకులు మధు,ఈర్లపల్లి మల్లయ్య,శ్రీశైలం, కమ్మరి శ్రీను,శ్రీశైలం,శ్రీకాంత్, కుమార్,అర్జున్, ఈర్లపల్లి నరసింహ, లక్ష్మణ్, మహేష్,లక్ష్మయ్య,శివ,నరసింహ మరియు కుటంబసభ్యులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page