పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు చెల్లించాలి

పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు చెల్లించాలి..పశు నష్ట పరిహారం బకాయిలు చెల్లించాలి..ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కు వినతి పత్రం.. ఏలూరు పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు…

బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ

బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేదలందరికీ ఇల్లు అని నవరత్నాలు పాదయాత్రలో చెప్పి…

వీర హనుమాన్ విజయ యాత్ర కర పత్ర ఆవిష్కరణ

వీర హనుమాన్ విజయ యాత్ర కర పత్ర ఆవిష్కరణ ఏప్రిల్ 6 గురువారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే వీర హనుమాన్ విజయ యాత్ర కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం లో నిర్వహించడం…

“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం

, సాక్షిత శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : , సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం,”గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా పొట్టెంపాడు సచివాలయ పరిధిలో పోలంరాజుగుంట గ్రామంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్…

90 రోజుల పాటు ట్రాఫిక్‌ మళ్లింపు

హైదరాబాద్‌: బాలానగర్‌ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ సమీపంలో నాలా పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్‌ వరకు 65వ జాతీయ రహదారి మీదుగా నాలా పనుల నిమిత్తం.. బాలానగర్‌ పరిసర ప్రాంతాల్లో ఈ నెల…

రైతు నగరంలో 35 లక్షల రూపాయలతో నూతన సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి.

రైతు నగరంలో 35 లక్షల రూపాయలతో నూతన సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి.సాక్షిత నంద్యాల జిల్లా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు రైతు నగరం నందు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 35 లక్షల రూపాయలతో నూతన…

విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత

విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు జెడ్పి హైస్కూలు విద్యార్థులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. ఇందుకోసం శాసనసభ్యులు కృష్ణప్రసాదు తన స్వంత నిధులను వెచ్చించారు. బ్యాడ్మింటన్ బ్యాట్లు, 70 జతల స్పోర్ట్స్…

ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ

తిరుమల: ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఆయన…

అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి.

అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.…

కేటీఆర్ నా కొడుకుకి మళ్ళీ ప్రాణం పోసిండు.. శ్రీకాంత్ చారి తల్లి భావోద్వేగం

కేటీఆర్ నా కొడుకుకి మళ్ళీ ప్రాణం పోసిండు.. శ్రీకాంత్ చారి తల్లి భావోద్వేగం ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఇక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడని కూడా గుర్తు చేశారు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE