ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

జగనన్న కాలనీల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు,

సామర్లకోట, కాకినాడ జిల్లా నుండి ముఖ్య మంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇల్లు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమమును వర్చువల్ విధానంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా ,…

గడప గడపకు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫతే నగర్ డివిజన్ పరిధిలోని పైప్ లైన్ రోడ్డు నుండి ఇంటింటికీ బీజేపీ భరోసా యాత్ర 62’వ రోజు ఉదయం పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్…

శ్రీరంగం ఫౌండేషన్

రోజు కూకట్ పల్లి నియోజక వర్గంలోని భువన విజయం ప్రాథమిక పాఠశాలలో శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ నెల వేతనాన్ని శ్రీరంగం ఫౌండేషన్ కో చైర్మన్ ఇందుమతి శ్రీరంగం గారి చేతుల మీదుగా పాఠశాలలో అందించడం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ లోకి కొనసుగుతున వలసలు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ లోకి కొనసుగుతున వలసలు. సాక్షిత : ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడవసారి గులాబీ జండా ఎగురవేయడం కాయం హ్యాట్రిక్ విజయం సాధించడం తథ్యం ఎమ్మెల్యే కె పి వివేకానంద్… కుత్బుల్లాపూర్…

ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఏలూరు జిల్లా…. లింగపాలెం మండలం తోచిలకరాయుడుపాలెం పంచాయతీలో ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ సీఈవో రవికుమార్, వైయస్సార్ మండల పార్టీ అధ్యక్షులు కొటారి మోహనరావు, ఏపీ లీడ్ క్యాప్ డైరెక్టర్ సొంగ…

ట్రాన్స్ఫార్మర్ ల కొరతతో గిద్దలూరు లోని కొన్ని ప్రాంతాల్లో అంధకారం

ప్రకాశం ట్రాన్స్ఫార్మర్ ల కొరతతో గిద్దలూరు లోని కొన్ని ప్రాంతాల్లో అంధకారం.. గిద్దలూరు పట్టణం లో AE లేనందున ADE పర్యవేక్షణలో ఉంది. అయితే ADE నివాసం నర్సరావుపేట పేట నుండి రాకపోకలు జరుపుతూ సమస్యలు తీర్చడానికి ఆయనకు సమయం సరిపోవడం…

పేదింటి పండగ

పేదింటి పండగ అద్దె ఇళ్లు, గుడిసెల్లో అరకొర వసతుల నడుమ జీవనం సాగిస్తున్న పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు సీఎం YS Jagan Mohan Reddy ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిరుపేదల…

ఆలేరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

సాక్షిత: ఆలేరు లో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికల జోష్*ఆలేరు నియోజకవర్గంలో బిఅరెస్ పార్టీ కి షాక్ మీద షాక్ తగులుతుంది.నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల అన్ని గ్రామాల నుండి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల…

గండేపల్లి – కొణతాలపల్లి గ్రామాల్లో “జగనన్న ఆరోగ్య సురక్ష” కేంద్రాలను సందర్శించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

సాక్షిత:  జగనన్న ఆరోగ్య సురక్ష – ప్రజలందరికీ ఆరోగ్య రక్ష.. మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం ..రాష్ట్ర ప్రభుత్వం అనారోగ్య బాధితులందరికీ అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది : MLC డాక్టర్ మొండితోక…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE