పేదింటి పండగ

Spread the love

పేదింటి పండగ

అద్దె ఇళ్లు, గుడిసెల్లో అరకొర వసతుల నడుమ జీవనం సాగిస్తున్న పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు సీఎం YS Jagan Mohan Reddy ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టింది. జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి అందులో చూడచక్కని ఇళ్లు నిర్మించడంతో పాటు తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అక్కడ నిర్మించిన ఇళ్లు కొత్త ఊళ్లను తలపిస్తున్నాయి.

నేడు సామర్లకోట వద్ద సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం వైయస్ జగన్.

YSRJaganannaColonies

CMYSJagan

KPNagarjunareddyML

Cf4b2032 A5f5 45bc 9dc0 269cdc76fb8d

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page