శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

ఫిబ్రవరి 19న మే నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్…

సభకు సర్వం సిద్ధం

అనంతపురం: సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక…

చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటారని చెప్పిన వ్యక్తి దేవినేని ఉమానే

చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటారని చెప్పిన వ్యక్తి దేవినేని ఉమానే రూ.200 కోట్లకు మైలవరం టికెట్ ను బాబు అమ్ముకున్నారని ఉమానే చెప్పారు చంద్రబాబుకి విశ్వాసపాత్రుడు పెద్దబాబు ఐతే చిన్నబాబు తానే అని చెప్పుకునే వ్యక్తి ఉమానే పేదవాడికి సీటిచ్చి సీఎం జగన్…

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుతెన్నులు

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుతెన్నులు. ఫిబ్రవరి 18 తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన దినం) 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు.హోం మంత్రి సుశీల్‌ కుమార్‌…

రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విచిత్రం చోటు చేసుకుంది

ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విచిత్రం చోటు చేసుకుంది. ఈ పరీక్షకు సంబంధించి సన్నీ లియోన్ పేరు, ఫొటోతో ఓ అడ్మిట్ కార్డు విడుదలైంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అడ్మిట్ కార్డుపై పరీక్ష తేదీ…

కాగ్ పనికి రాదని మేం అనలేదు

కాగ్ పనికి రాదని మేం అనలేదు కాగ్ పనికి రాదని తాము అనలేదని, మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. అసెంబ్లీ ప్రాంగంలోని…

నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లెలతీర్థం ప్రాంతం దాటి గుండాల వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. దాదాపు వంద ఎకరాలలో అగ్నికీలలు చుట్టుముట్టాయి. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. మంటలను అదుపులోకి…

విశాఖను విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేశ్‌

విశాఖను విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేశ్‌ విశాఖ: వైకాపా పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు..…

పొంగులేటి ప్యాలెస్‌ @ నారాయణపురం

పొంగులేటి ప్యాలెస్‌ @ నారాయణపురం… కల్లూరు(ఖమ్మం): కల్లూరు మండలంలోని నారాయణపురం గ్రామం నవ్యకాంతులతో జిగేల్‌మంటోంది.. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వస్థలమైన ఈ పల్లెలో ఇప్పుడు ఓ కళ్లు చెదిరే ప్యాలెస్‌ అందరినీ అబ్బుర పరుస్తోంది.. మంత్రి సోదరుడి కుమారుడు…

ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య

ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య కృష్ణా.. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఏపీ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE