అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి.. కొండా విశ్వేశ్వర రెడ్డి

బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి. అతని కుటుంబ ఆస్తువ విలువ రూ.4,568 కోట్లుగా అఫిడవిట్ దాఖలు. కొండా పేరు మీద రూ.1240 కోట్లు, అతని సతీమణి పేరు మీద రూ.3,208 కోట్లు, కుమారుడు పేరు…

అంబీర్ చెరువు ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం – డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ అంబీర్ లేక్ పరిసరాలు మరియు వాకింగ్ ట్రాక్ సమస్య లను వాకర్స్ తో అడిగి తెలుసుకున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ & 8వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి. ఈ సందర్బంగా…

అడ్డగుట్ట లోని పార్క్​ ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట లో గల పార్క్ పరిసరాలను జిహెచ్ఎంసి మరియు హరికల్చర్ అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…

ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య

ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య కృష్ణా.. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఏపీ…
Whatsapp Image 2023 10 30 At 3.59.02 Pm

Harish Rao: ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయం

హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై (MP Kotha Prabhakar Reddy)హత్యాయత్నాన్ని మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని… ఈ…

వచ్చే నెలలో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా

వచ్చే నెలలో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల…

ఒడిశా రైలు ప్రమాదం అత్యంత బాధాకరం – ప్రియదర్శిని మేడి

మృతుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఆదుకోవాలిచనిపోయినకుటుంబాలకు 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి నకిరేకల్ సాక్షిత ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం అత్యంత బాధాకరమని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడిఅన్నారు.…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 100 రోజుల పాటు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 100 రోజుల పాటు చేపడుతున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: తెలంగాణ…

తెలుగువారి కి అత్యంత ప్రాముఖ్యత గల పండుగ సంక్రాంతి పర్వదినం

Sankranti Parvadinam is the most important festival for Telugu people సాక్షిత : తెలుగువారి కి అత్యంత ప్రాముఖ్యత గల పండుగ సంక్రాంతి పర్వదినం అని.. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అంతా ఒక చోట కలిసి వేడుకలు జరుపుకునే…

అత్యంత పారదర్శకంగా కొనసాగుతున్న
దేహధారుడ్య పరీక్షలు.

The most transparent ongoing Physical examination ఎలాంటి అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా కొనసాగుతున్నదేహధారుడ్య పరీక్షలు. 17వ రోజు హజరైన 1064 మంది అభ్యర్థులు… తుది పరిక్షలకు అర్హత సాధించిన 633 మంది అభ్యర్థులు.. మరో ఐదు…

You cannot copy content of this page